పుడింగ్ అండ్ మింక్ పబ్కు వచ్చే రెగ్యులర్ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయ
ఖాళీ స్థలాలు కనిపిస్తే వాటికి నకిలీత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠాను రాచకొండ మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన రూ.20 కోట్లు విలువ చేసే స�
ఖాళీ స్థలాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. రాత్రివేళల్లో కొందరు జేసీబీలతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యా
పరుపుల్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును మాదాపూర్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 81 కిలోల గంజాయి, కారు, ట్రాలీఆటో, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నా�
శ్రీనగర్ : ఓ తల్లి క్రూర మృగంలా ప్రవర్తించింది. అమాయకపు శిశువుపై ఆమె విరుచుకుపడింది. గుక్కపట్టి ఏడుస్తున్న పాపను చితకబాదింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంది. జమ్మూ డివిజన్లోని �
గ్రామీణ ప్రాంతాలు, జాతరలు టార్గెట్గా చేసుకొని రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో గొలుసులను లాక్కెళ్తున్న దొంగల మూఠాను పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. జడ్చర్ల పోలీసుస్టేషన్
హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్
15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమి�
నగరంలో ఆదివారం జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి మొదలై..ఆరున్నర కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర చివరకు సుల్తాన్బజార్ �
క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీని�
ఆర్థిక సమస్యలు సృష్టిస్తూ పాతనగరంలో అక్రమంగా కొనసాగుతున్న సట్టా కేంద్రంపై శనివారం దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మీ తెలిపిన వివరాల