ముస్కాన్-8 స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాచకొండ పోలీసులు మంగల్పల్లిలోని రిషబ్ ఇండస్ట్రీస్ వర్క్ షాప్లో పనిచేస్తున్న బాలకార్మికులను రక్షించి.. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు
ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడో, అత్యవసర పరిస్థితుల్లోనో పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చెయ్యాలి. కానీ కొందరు చాలా చిన్న విషయాలకే పోలీసులకు ఫోన్ చేసి సమయం వృధా చేస్తుంటారు. ఇలాంటి కాల్స్ చెయ్యొద్దంటూ తాజ
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు ప్రయాణికుల నుంచి 478 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబ�
ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ కేటుగాడు.. అబ్బాయిలకు కుచ్చుటోపీ పెడుతున్నాడు. తెలుగు మ్యాట్రీమోనీలో అమ్మాయి డీపీతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, నమ్మిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ యువకుడి ఫ
దేశంలో అశాంతిని సృష్టిస్తూ, హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్న నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో ఏర్పాట�
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ నల్లజాతి వారిపై విద్వేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక నల్లజాతి యువకుడు కారులో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. అతన్ని వెంబడించిన పోలీసులు.. ఆ యువకుడిపై 60 సార్లు కాల
శ్రద్ధతో చదివితే కొలువులు సులభంగా సాధించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్యోగార్థులకు సూచించారు. పట్టణంలో ‘ధర్మపురి ఈ క్లాస్ రూంపేరిట’ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో గురువారం ఏర�
రాష్ట్ర పోలీసుశాఖ నుంచి 5 వేల మందికి డ్యూటీ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు జూలై 2, 3 తేద�
తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు తన ఇద్దరు కూతుర్లతో ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో రావడంతో, సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. దౌరిశెట్టి సత్యమూర్
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యు
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మెట్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న లారీ మార్గమధ�
అన్నీ ఇస్తు న్నాం.. ఉద్యోగం అందుకోవాల్సిందే మీరే అని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జిల్లా వ్యాప్తంగా ఉచిత పోలీస్ శిక్షణ తీసుకున్న 1162 మంది అభ్యర్థులకు ఉచితంగా