గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఐదుగురు సభ్యులను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
పై ఫొటోలో ఇక్కడ కనిపిస్తున్న మోటర్ల సంఖ్య అక్షరాల నూటొక్కటి.. అయితే, ఇవేమీ ప్రదర్శన కోసం పెట్టినవో.. లేక మెకానిక్ షెడ్డుకు రిపేర్కు తెచ్చినవో కాదు.. పొద్దంతా కాలువగట్లు, గోదావరి పరీవాహక ప్రాంతం, మెకానిక్�
న్యాయం కోసం పోలీసులకు మొర కుర్చీ ఆసరాగా పోలీస్స్టేషన్కు తల్లి దేవరుప్పుల, జూలై 31: వృద్ధ్దాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకులు అన్నం పెట్టడం లేద ని ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. నడువలేని స్థితిలో ఆ
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 33 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించామని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
జయశంకర్ భూపాలపల్లి: మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని దుబ్బగూడానికి చెందిన అఫ్రీన్ ( 35) భర్త పేరు అంజద్ కూలి పని చేసుకొని నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో సోమవారం సాయంత్రం అఫ్రీన్ తన చీరతో ద�
నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో ప్రైవేట్ దవాఖానలో మెడికల్ అఫీసర్గా పనిచేస్తున్న ఓ నకిలీ వైద్యుడితో పాటు మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎ�
వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురు బాలలను పట్టుకున్నట్లు ఎస్పీ జె.రంజన్ రతన్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. గద్వాల, ధరూర్, అయిజ, శాంతినగర్ ప్రాంతాల్లో నిలిపి ఉన్న బైక్లను
1,594 మంది బాలలను కాపాడిన పోలీసులు ఈ నెలాఖరు వరకు ఆపరేషన్ ముస్కాన్-8 హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-8 కార్యక్రమం తప్పి ప�
తంగడపల్లి గ్రామ రైతులపై దాడికి పాల్పడిన 9 మంది ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ సభ్యులపై చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఆరుగురు పరారిలో ఉన్నట్లు సీఐ ఎన్
కొన్ని రోజులుగా హుజూర్నగర్ పట్టణంలో భవనాల నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ పేట్ల దొంగతనం చేస్తున్న వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి
జల్సాల కోసం సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరు ముఠా ఏర్పడి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని విలువైన స్మార�
బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని సోమవారం తెల్లవారుజామున పట్టణ పోలీసు పట్టుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివర�