ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంల శుక్రవారం ఉదయం కె.ఆర్.కె కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్లో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలను పోలీస
అమరావతి : కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ
యువతను మత్తుతో చిత్తు చేస్తున్న డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నడిపిస్తున్న హుక్కా బార్పై పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్�
హైదరాబాద్ : ఎంజీబీఎస్లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. సోమవారం రాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్లో నవీన్(4) అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. నిన్న రాత్రి సీబీఎస్ వద్ద న�
భద్రాద్రి కొత్తగూడెం : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ యువతికి మరొకరితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు.. తన ప్రియుడి�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి కారులో కూర్చొన్న వారిని టార్గెట్ చేసి కా�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లిలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతు
భుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు చదువుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా ప్రతి క్షణం కోచ్ చెప్పే టిప్స్ని పాటిస్తు ఉండాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అభ్యర్థులకు సూచించారు. శనివారం భెల్�
హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వినయ్ మార్గ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ సెక్యూరిటీ హెడ్క్వార్టర్స్లో శనివారం ఉదయం 11.15 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. పోలీ�
బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి తజిందర్ బగ్గా అరెస్ట్పై రాజకీయ దుమారం రేగుతోంది. బగ్గాను శుక్రవారం 50 మంది పంజాబ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పంజాబ్కు తరలిస్తుండగా, హర్యానాలోని కురుక్షేత్రలో ఢిల్ల�
విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే కొందరికి మహా క్రేజీ.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు మైదానంలో శిక్షణను ప్రారంభించారు. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంట
మాదక ద్రవ్యాల అలవాటు సరదాతో ప్రారంభమై జీవితాన్ని నాశనం చేస్తుందని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి మురళీమోహన్ పేర్కొన్నారు. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.