గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�
హైదరాబాద్ : జార్ఖండ్లోని దమ్కాలో ఓ 12 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలికను హత్య చేసిన అత్యంత క్రూరమైన క్రిమినల్ షారూఖ�
నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టాస్క్ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పీడీఎస్ బియ్యాన్ని అ
డ్రగ్స్ విక్రయిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.92లక్షల విలువైన 13 గ్రాముల కొకైన్, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున
గురుగ్రామ్: సాధారణంగా పోలీసులు ఇంట్లో అడుగుపెట్టారంటేనే ఆ కుటుంబం గుండెల్లో దడ పుడుతుంది. ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని గజగజ వణికిపోతారు. కానీ హర్యానాలోని గురుగ్రామ్లో ఓ కుటుంబం మాత్రం అందు�
నటి, బీజేపీ నేత సొనాలి ఫోగట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి గుండెపోటుతో మరణించిందని తొలుత వెల్లడించగా ఆపై పోస్ట్మార్టం నివేదిక అనంతరం హత్య కేసుగా నిర్ధారించి ఆమె ఇద్దర
హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. మీర్ చౌక్, గోషామహల్, చార్మినార్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట వ�