కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మా టల యుద్ధం కొనసాగుతున్నది. అభివృద్ధి విషయంలో సోమవారం మున్సిపాలిటీ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సవాల్ విసురుకున్నారు. దీంత�
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
గానాబజానాతో కస్టమర్లను ఆకర్షిస్తూ.. అనధికారిక పబ్ నిర్వహిస్తున్న ‘క్లబ్ టఖిలా’ కేఫ్ అండ్ బార్పై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఎండీతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. టాస్క్ఫో�
పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పోలీస్ అవతారమెత్తాడు. హైవే పోలీస్గా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పహాడీషరీఫ్ �
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్ర
సోషల్ మీడియా సైట్లలో పెండ్లి పేరుతో మహిళలను మభ్యపెడుతూ రూ 3 కోట్ల వరకూ పలువురు మహిళలను మోసగించిన నైజీరియన్ను నోయిడా సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన చిన్న హరిజన్ (26) ఉపాధి కోసం హైదరాబాద్కు వలసవ�
సెక్స్ వర్కర్లపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదని, వారి సమ్మతితోనే ఆ వృత్తి కొనసాగుతుంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, �
మ్మడి కరీంనగర్ జిల్లాలో దళారుల నయా దందాలు వెలుగు చూస్తున్నాయి. అడ్డదారుల్లో సంపాదించుకోవాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే.. పేద, మధ్య తరగతి వ్యక్తుల మధ్య తలెత్తే భూ తగాదాలు, ఇండ్ల ని�
హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరితో పాటు దానిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నం.38లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్�
పోలీసు ఉద్యోగాల కోసం కళలుగన్న యువత ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసు ఉద్యోగాల అభ�
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం కాచిగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం అడిషి�