మునుగోడు ఉప ఎన్నిక పోలింగుకు ఒకరోజు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి డ్రామాలకు తెరలేపారని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ విమర్శించారు.
Viral Video | కదులుతున్న రైలు కింద పడిపోబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్కుర్ద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికోసం భారీఎత్తున తరలిస్తున్న డబ్బు ఆదివారం రాత్రి పోలీసు తనిఖీలలో పట్టుబడింది. బీజేపీ ఎమ్మెల్యే ఈట ల రాజేందర్కు చెందిన జమునా హ్యాచరీస్ నుంచి సుమారు రూ.90 లక్షలను తరలి
జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్రోడ్లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ను�
బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితులను పోలీసులు రెండో రోజు విచారించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 17న కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు రజినీకుమార్, ఇన్చార్జి ప
Viral News | తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీ కొట్టాడు ఓ సినీ నిర్మాత. ఈ ఘటన ముంబయిలోని అంబోలీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయమై బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింద�
Hyderabad | హైదరాబాద్లోని ముషీరాబాద్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో భారీగా కట్టెలు ఉండటంతో క్షణాల్లో మం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్(జీఎంఆర్ఎం) ట్రస్ట్ట్ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకొని ఇటీవల వి డుదలైన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆ�
Narsingi | హైదరాబాద్ శివార్లలోని నార్సింగి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక
‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..’ అంటూ ‘ఆలుమగలు’ చిత్రంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కోసం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతం బంగ్లాదేశ్లో ఓ దొంగ (40)కు సరిగ్గా సరిపోయింది.
బాలికలపై నేరాలను నిరోధించేందుకు కోయంబత్తూరు పోలీసులు పోలీస్ అక్కలను నియమించారు. ఈ టాస్క్ కోసం తాము 37 మంది మహిళా పోలీస్ అధికారులను ఎంపిక చేశామని కోయంబత్తూర్ పోలీసులు వెల్లడించారు.
మనం ప్రతి రోజూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది పోలీసులు అప్రమత్తంగా ఉండటమే. తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.