నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ బుధవారం మూడో రోజూ ప్రశ్నించిన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.
ప్రాణహాని నెపంతో అనుమతులు లేకుండా తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్య�
జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ చేసిన వారిపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్మీడియాలో వైరల్ చేయడ
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. మందు మత్తుకు బానిసలైపోయారు. ఎక్కడా చోటు దొరకనట్లు ఏకంగా పోలీస్ అవుట్ పోస్టులోనే బార్ తెరిచారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం ఒక అ�
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.ల�
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నేరాలకు పాల్పడ్డ నిందితులకు చట్టపరంగా పక్కాగా శిక్షలు పడేవిధంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సవరణల ప్రకారం తీవ్ర�
అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లిం జేఏసీ కమిటీ సభ్యులు బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు బుధవారం దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ బీవీ సివంగకుమారి, డైరెక్ట
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యా�
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయాలంటూ అబిడ్స్ పోలీసులకు బుధవారం పలువురు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఘటనలో మైనర్ వీడియోలను మీడియా ముందు బహిర్గతం చేసిన రఘునందన్రావుపై పోక్సో కేస�
హజ్రత్ ఖాజా మోహినుద్దీన్ చిస్తీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ పీసీసీ సభ్యులు ఖాజా గయాసుద్దీన్తోపాటు మరికొందర�