భద్రాద్రి కొత్తగూడెం : 25 ఏండ్ల ఓ మహిళా మావోయిస్టు.. సీఆర్పీఎఫ్ బలగాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మహిళ 2015లో మావోయిస్టు పార్టీలో చేరారు. మణుగూరు ఏ�
అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుం�
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
పోలీసు పట్ల రేణుకాచౌదరి ప్రవర్తించిన తీరు పై హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రతిష్ట, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించొద్దని
తూలిపడినా, జారిపడినా లేవడానికి ఆసరా కోసం ఏ చెయ్యో, కాలో, తాడో, కొమ్మో పట్టుకోవడం సహజం. కానీ ఈ సూత్రం తమకు వర్తించదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొత్త భాష్యం చెప్తున్నారు. తాను పైకి లేవడానికి ఇవేవి కాకుండా క
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆర్మీ అధికారులతో చర్చలకు 10 మంది రావాలని వారిని పోలీసులు కోర�
10 వేలి ముద్రల తయారీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు యూట్యూబ్లో కోచింగ్ తీసుకున్నట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్ మేకింగ్కు �
బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని
కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు
కాపీ రైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సామగ్రి క్రయ విక్రయాలను కొనసాగిస్తున్న నలుగురు వ్యాపారులపై బోయిన్పల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై యుగంధర్ తెలిపిన �
నాగ్పూర్ : ఓ వ్యక్తి నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. కానీ ఆయన కోరుకున్న నగదు కంటే ఐదు రెట్లు అధికంగా నగదు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. మళ్లీ అదే ప్రయత�
ఆరు నెలలు కష్టపడితే ప్రభుత్వ ఉదోగ్యం సాధించవచ్చని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ డీటీసీ (జిల్లా శిక్షణ కేంద్రం)లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో ఎస్�
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన 38 కాపర్ బండిల్స్ను చోరీ చేసిన ముగ్గురు నిందితులను బంజారాహ�