తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు తన ఇద్దరు కూతుర్లతో ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో రావడంతో, సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. దౌరిశెట్టి సత్యమూర్
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యు
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మెట్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న లారీ మార్గమధ�
అన్నీ ఇస్తు న్నాం.. ఉద్యోగం అందుకోవాల్సిందే మీరే అని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జిల్లా వ్యాప్తంగా ఉచిత పోలీస్ శిక్షణ తీసుకున్న 1162 మంది అభ్యర్థులకు ఉచితంగా
నియోజకవర్గ కేం ద్రంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య కొన్నాళ్లుగా వర్గపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒక రు అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్
కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన �
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాదుద్దీన్ మాలిక్తో పాటు మరో ఐదుగురు జువైనల్ నిందితులను కస్టడీకి తీసుకుని కీలక విషయాలు సేకరించిన పోలీసులు..
తెలంగాణ షీ టీమ్స్ మోడల్ను పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా తీసుకుంది. అక్కడి మహిళల భద్రతకు మన షీ టీమ్స్ అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్కు చెందిన మహిళా ప�
సహజీవనం చేస్తున్న యువతిపై కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారం సుఖాంతమైంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి(24)కి ఇద్దరు పిల్లలు. భర్తతో వ�
వికారాబాద్ : వారిద్దరు చిన్నప్పట్నుంచి కలిసే చదువుకున్నారు.. ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా తెలుసు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమించుకున్నారు. ఇక కలిసి జ�
నిజామాబాద్ : జిల్లాలోని వర్నీ రోడ్డు చౌరస్తాలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఆటో హారన్ కొట్టారని ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారు. సమా�
ఉద్యోగార్థులకు భోజనంతో పాటు మెటీరియల్ పంపిణీ జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి 90 రోజుల పాటు శిక్షణ తరగతులు ఫిజికల్ ట్రైనర్ను నియమిస్తాం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తం
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఎల్లమ్మ చెట్లతీర్థాలకు వెళ్లిన గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మ�