తంగడపల్లి గ్రామ రైతులపై దాడికి పాల్పడిన 9 మంది ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ సభ్యులపై చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఆరుగురు పరారిలో ఉన్నట్లు సీఐ ఎన్
కొన్ని రోజులుగా హుజూర్నగర్ పట్టణంలో భవనాల నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ పేట్ల దొంగతనం చేస్తున్న వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి
జల్సాల కోసం సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరు ముఠా ఏర్పడి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని విలువైన స్మార�
బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని సోమవారం తెల్లవారుజామున పట్టణ పోలీసు పట్టుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివర�
నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండలం కేంద్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై బీర్ సీసాతో యువకుడు దాడి చేశాడు. దీంతో ఆమె గొంతుకు తీవ్ర గాయమైంది. బాధితురాలిని ఆస్పత్రికి తరల�
జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంప�
ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటన నేపధ్యంలో ప్రధాని టార్గెట్గా ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తన స్నేహితురాలితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోను వైరల్ చేస్తానని, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ సినీ నటుడిని బెదిరిస్తున్న నటిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివర�
నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల సందర్భంగా ఆయా అధికారులకు సీపీ సీవీ ఆనంద్ కౌన్సిలింగ్ చేశారు. అనంతరం బద
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్
వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఐజీ (నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బి.వి.కమలాసన్ రెడ్డి సూచించారు. జిల్లాలో నాలుగై�
ఇక్కడ దొంగతనం.. ఆఫ్రికాలో విక్రయం ఫోన్ ఐఎంఈఐ నంబర్ మార్చి అమ్మకాలు 100 ఫోన్లను స్వాధీనం చేసుకొన్న పోలీసులు దందా వెనుక బడా మాఫియా ఉన్నట్టు వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): మీ స్మార్ట్�