సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 9మంది పోలీసు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, డీఎస్.చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్ పరిధిలో నలుగురు, రాచకొండ పరిధిలో 8మంది బదిలీ అయ్యారు.