Rain Alert to IT Employees | సాయంత్రం అయిందంటే చాలు నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొద్దంతా పొడి వాతావరణం ఉండి.. సాయంత్రం కాగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచిభారీ వర్షాలు కురుస్తున్న
Dasoju Sravan | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వర్గీయుల నుంచి వస్తున్న బెదిరింపులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రావు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
MLC Shambhipur Raju | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చారి నేతృత్వంలో స
Drunken Drive | సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా ఒక్క జులై నెలలోనే 1318 మంది పట్టుబడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో 38 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామంటూ ఆశ చూపి రూ. ఆరు కోట్లతో బిచాణా ఎత్తేసిన ఫిబ్వేవ్ అనాలటిక్స్ సంస్థ నిర్వాహకుల్లో ఒక నిందితుడిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫామ్హౌస్లు, రిసార్ట్స్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గతంలో రేవ్ పార్టీలకు స్థావరంగా ఉన్న ఆయా ఫామ్హౌస్లు, రిసార్ట్స్లలో నేటికి గుట్టుచప్పుడు కా�
Cyberabad | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 238 మంది మందుబాబులను అరెస్టు చేశారు.
మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
హోంగార్డులు.. ‘అటెండర్కు ఎక్కువ.. పోలీసుకు తక్కువ’. ఉదయం డ్యూటీ ఎక్కితే ఎప్పుడు ఇంటికొస్తాడో తెలియదు. రోజంతా వెట్టి చాకిరి. ‘ఏయ్.. చాయ్ తీస్కరా పో..’ అనే హూంకారంతో వారి దినచర్య మొదలవుతుంది. ‘ఇంటికి వెళ్తా
విధి నిర్వహణ, రోజు వారీగా ఎదరయ్యే ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ప్రతిఒక్కరికీ దైనందిన జీవితంలో శారీరక వ్యాయమం తప్పనిసరిగా ఉండాలని, అందులో పోలీసులకు ఇది మరింత కీలకమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష�
2024 సంవత్సరానికి ముగింపు పలికి.. 2025 ఏడాదికి స్వాగతం పలికింది భాగ్యనగరం. ఆట, పాటలతో కలర్ఫుల్ ఈవెంట్స్ జరుపుకుని సందడిగా కొత్త ఏడాదిలోకి నగరవాసులు కాలుమోపారు. మంగళవారం సాయంత్రం నుంచి నగరం సెలబ్రేషన్స్తో