కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన దరిమిలా ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి)లో పూర్తి స్థాయిలో నేటి నుంచి స్వయం పాలన మొదలు కానున్నది. ఇప్పటివరకు మూడు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ మూడు చోట్�
నగరంలో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. భూ యజమాని, బిల్డర్, మరికొంత మందితో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కుమ్మక్కై రూ. 15 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ బాధితులు సైబరాబాద్ ఆర్ధిక నే
విధి నిర్వహణలో పోలీసులు చేసే త్యాగాల వెనుక వారి కుటుంబ సభ్యుల పాత్ర వెలకట్టలేనిదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు పదవీ �
Police Commissionerate | నగరంలో ఇటీవల పోలీస్ కమిషనరేట్ల విభజన స్థానికంగా చాలా సమస్యలను సృష్టిస్తున్నది. హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్సిటీ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన పోలీస్స్టేషన్ల విభజనతో కొత్తగా ఏర్పాటైన �
ఒక రాత్రిలో సీన్ మారింది. నిన్నటి దాకా గ్రేటర్ పౌరులమని మురిసిపోయిన వేలాది మందికి ఇప్పుడు కొత్త కష్టాలు తప్పవనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం పంపిన మూడు జీవోల తూటా.. శివారు ప్రాంతాల ప్రజల ఆశలపై నీళ్లు చల
చార్ సౌ సాల్ షహర్ నేడు ఓ విశాలమైన నగరంగా విరాజిల్లుతున్నది. శాంతి భద్రతలతో, అద్వితీయమైన ఆర్థికవృద్ధితో అవకాశాల అడ్డాగా నగరం పెట్టుబడులను ఆకర్శిస్తున్నది. ప్రపంచంలోని మహానగరాలకు ఏమాత్రం తీసిపోకుండా
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ను సైబరాబాద్ పరిధిలోనే ఉండనివ్వాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ నాయకలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శంషాబాద్ను హైదరాబాద్ కార్పొరేషన్లో విల�
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయిం�
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి... ఎక్కువగా చీకటి వేళల్లోనే జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై లైటింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడం ప్రమాదానికి ఒక కారణమవుతుందంటూ వాహనదారులు వాపోతున్నారు.
అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్టైమ్ జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రీమోని
బండి పక్కకు పెట్టండి. మీ వాహనంపై పది చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అవికట్టి బండి తీసుకుపోండి అంటూ ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుల తాళాలు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నారు. మంగళవారం తెలంగాణ హైకోర్టు ఈ తరహా ట్ర
commissionarates ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ ఉనికి లేకుండా కొత్త మల్కాజిగిరి కమిషనరేట్గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మల్కాజిగిరి కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా కమిషనర్ను నియమిస్తూ ప్రభుత్వం స�
Hyderabad | హైదరాబాద్లో సృష్టి తరహా మరో కేసు వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు
సైబరాబాద్లో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు పెరగడంతో పాటు రెట్టింపు చలాన్లు ప్రజలపై వేశారు. ట్రాఫిక్ చలాన్లే లక్ష్యంగా ఈ ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం పని చేసినట్లు విమర్శలు వస్తున్నాయ�