తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే ప్రతి నెలా 4శాతం లాభాలు చెల్లిస్తామంటూ కొందరిని, డబుల్ గోల్డ్ స్కీమ్ కింద పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తా
తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేస్తే ప్రతి నెలా 4శాతం లాభాలు చెల్లిస్తామంటూ కొందరిని, డబుల్ గోల్డ్ స్కీమ్ కింద పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే పెట్టుబడికి రెట్టింపు చెల్లిస్తా
‘గుండెను పదిలంగా కాపాడుకోవాలి’ అని గుర్తుచేసేలా సైబరాబాద్ అంతటా రెడ్ హార్ట్ ట్రాఫిక్ లైట్లు వెలిశాయి. మరణాల్లో గుండెకు సంబంధించినవే అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ గుండెను కాపాడ�
Wine Shops | గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.
Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
HYDRAA | చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు న
Hair Pin in Biryani | మణికొండలోని మెహ్ఫిల్ రెస్టారెంట్ నుంచి ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇక డెలివరీ అయిన తర్వాత తిందామని ఆ బిర్యానీ ప్యాక్ను ఓపెన్ చేసి ప్లేట్లో ఉంచగా, హెయిర్ పిన్ ప్రత్య�
సైబరాబాద్ పరిధిలో మరో ‘రియల్' మోసం బాధితుల ఫిర్యాదుతో బయటపడింది. వెంచర్లపై పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ధరలు వస్తాయని, లేదా తామే స్వయంగా రెట్టింపు ధరకు మీ స్థలాలను కొంటామంటూ అమాయక ప్రజల �
Drugs | సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు. గత మూడేండ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ రకాల డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
Mosh Pub | హైదరాబాద్ మోష్ పబ్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్స్తో వ్యాపారులకు, విద్యార్దులకు వల వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Hyderabad | హైదరాబాద్లో భారీ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లిలో తక్కువ ధరకే ప్లాట్లు అంటూ నమ్మించి కోట్లు దండుకున్న �
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్పేట, దుండిగల్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వా�
సైబర్క్రైమ్ బాధితులకు స్థానిక పోలీస్స్టేషన్లో ఉండే సైబర్ వారియర్స్ అండగా నిలిచి.. వారికి కావాల్సిన సహకారాన్ని అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు.