సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష�
Hyderabad | నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేను మూసివేయాలని నిర్ణయించారు. కేవల
నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (CP Avinash Mahanty) అన్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు.
సైబరాబాద్లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్స్టేషన్కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ �
Cyberabad | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయన్నారు. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సంద�
శంషాబాద్ విమానా శ్రయం వద్ద గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెంచుతున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తండ్రి, మాజీ పోలీసు అధికారి ముత్యా ల బెంజిమన్ రంజిత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొంద
Hyderabad | మల్టీలెవల్ మార్కెట్తో దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఢిల్లీ, గజియాబాద్కు చెందిన ఘరానా ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ�
Drugs Case | డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. కేపీ చౌదరి గోవా నుంచి తీసుకొచ్చిన 100 ప్యాకెట్ల కొకైన్లో 90 ప్యాకెట్లు మాత్రమే పోలీసులకు దొరికాయి. మరో 10 ప్యాకెట్లు ఎవరికి
వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవటంతో మాదకద్రవ్యాలను విక్రయించటం ప్రారంభించిన ఒక సినీ నిర్మాతను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Hyderabad | ఇప్పుడు నాలుగో నగరంగా శంషాబాద్ అభివృద్ధి ప్రస్థానం మొదలైంది. దక్షిణాన అంతర్జాతీయ విమానాశ్రయంతో మొదలై.. జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, హర్డ్వేర్,
Fake Seeds | నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టయ్యింది. సైబరాబాద్ పరిధిలోని అన్ని జోన్లలో ఏకకాలంలో దాడులు చేసి భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. దాదాపు 3.3 టన్నుల నకిలీ సీడ్స్ను సీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలని, గడిచిన పదేండ్లలో పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 11 ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.