సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తండ్రి, మాజీ పోలీసు అధికారి ముత్యా ల బెంజిమన్ రంజిత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొంద
Hyderabad | మల్టీలెవల్ మార్కెట్తో దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఢిల్లీ, గజియాబాద్కు చెందిన ఘరానా ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ�
Drugs Case | డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. కేపీ చౌదరి గోవా నుంచి తీసుకొచ్చిన 100 ప్యాకెట్ల కొకైన్లో 90 ప్యాకెట్లు మాత్రమే పోలీసులకు దొరికాయి. మరో 10 ప్యాకెట్లు ఎవరికి
వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవటంతో మాదకద్రవ్యాలను విక్రయించటం ప్రారంభించిన ఒక సినీ నిర్మాతను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Hyderabad | ఇప్పుడు నాలుగో నగరంగా శంషాబాద్ అభివృద్ధి ప్రస్థానం మొదలైంది. దక్షిణాన అంతర్జాతీయ విమానాశ్రయంతో మొదలై.. జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, హర్డ్వేర్,
Fake Seeds | నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టయ్యింది. సైబరాబాద్ పరిధిలోని అన్ని జోన్లలో ఏకకాలంలో దాడులు చేసి భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. దాదాపు 3.3 టన్నుల నకిలీ సీడ్స్ను సీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలని, గడిచిన పదేండ్లలో పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 11 ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.
లాభాల ఎరచూపి ప్రజల నుంచి రూ.10 కోట్లు సేకరించిన ఓ సంస్థ ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. మోసపోయినట్టు గుర్తించిన బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితులు పరారీలో
గత 20 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో హోం మంత్రి మహమూ
కేంద్ర హోంమంత్రి అమిత్షా రాక సందర్భంగా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్ నాయక్ ఆదేశాలు జారీచేశారు.
Hyderabad | హైదరాబాద్ : ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీం తినేందుకు ఆసక్తి చూపుతారు. శుభకార్యాలకు కూడా భారీగా ఐస్క్రీంను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఐస్ క్రీంకు భారీగా డిమాండ్ పెరిగిపోతోం�
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠానుc అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర