నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠానుc అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర
Data Leak Case | డాటా చౌర్యం కేసులో సమాచారం లీకైన బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థల విచారణకు రంగం సిద్ధమైంది. రెండురోజుల క్రితం 11 ప్రధాన సంస్థలకు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు.
డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్
దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని ఆయన ప్రా�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాటా చోరీ కేసులో అసలు నిందితులను పట్టుకొనేందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం 10 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Bachupally | సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోనే మోడల్గా రూపుదిద్దుకున్న బాచుపల్లి పోలీస్స్టేషన్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 2 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.3.5 కోట్ల వ్యయంతో 21వేల చదరపు అడుగుల్లో జి+2 అంతస్�
పటిష్ట శాంతిభద్రతలు కల్పించడంతోపాటు నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పోలీసులు చక్కటి విజయాలు సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్ర స్థాయి సిబ్బంది టెక్నా�
నగర శివారు కొత్తూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్ ఫామ్ హౌస్పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడి చేసి బాధితురాలిని రెస్క్యూ చేసి, ఐదుగురు కస్టమర్�
కోర్టు కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేసుల వివరాలు, పురోగతి తదితర అంశాలను సులువుగా తెలుసుకునేందుకు వీలుగా సైబరాబాద్ పోలీసులు ‘కోర్టు మానిటరింగ్' యాప్ను ప్రారంభించారు.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీస�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ‘స్మైల్'ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం డీసీపీ కవిత ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖకు చెందిన జిల్�