హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని
హైదరాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ వేగవంతంగా జరుగుతోంది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 1.2 కోట్ల చలాన్లను క్లియర్ చేశారు. ఈ నేపథ్య�
CP Stephen Ravindra | సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు వెళ్లే వారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ఇండ్లలో చోరీలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిం�
New Year | న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లు ట్రాఫిక్ ఆంక్షలను విధించాయి. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్ల�
Cyberabad | సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. Drunk and driveలో పట్టుబడినవారిలో అత్యధికంగా
సీపీ సజ్జనార్| కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. లాక్డౌన్ మనందరి మంచికోసమేనని చెప్పారు.
కాల్సెంటర్ | సైబరాబాద్ పోలీసులు- సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రజల కోసం వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నివారణ కోసం అవసరమయ్యే సూచనలు, సలహాలు అందించేలా కాల్సెం�
హైదరాబాద్: కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయొచ్చని.. ప్లాస్మాదానం చేయాలన్నా, కావాలన్నా సైబర
సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్(సీఏహెచ్టీయూ) అమాయకులను కాపాడేందుకు పకడ్బందీగా పని చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 32 మందిని కాపాడటం తో పాటు 76 మంది నిందితులను అరెస్ట్ చేసింది. మొత్తం 14 కేసుల�