హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మారేడ్పల్లి ఎస్ఐపై కత్తి దాడి ఘటన తర్వాత పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎస్ఐ ఆపై ర్యాంక్ పోలీసు ఆఫీసర్లకు వెపన్ ఇవ్వాలని హైదరాబ
హైదరాబాద్ : ఈ నెల 21న నగరంలోని కైత్లాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని
CP Stephen ravindra | మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్రెడ్డి, ఎస్ఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు సైబరాబాద్లో పట్టుకున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు.
హైదరాబాద్కు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పల్లెలు దగ్గరైనా నేటికీ అక్కడ గ్రామీణ వాతావరణమే. అక్కడి యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాలను మధ�
హైదరాబాద్లో రాడిసన్ బ్లూ హోటల్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో పబ్ కల్చర్ పై పెద్ద దుమారం రేగుతున్నది. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పరిధిలోని
హైదరాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ వేగవంతంగా జరుగుతోంది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 1.2 కోట్ల చలాన్లను క్లియర్ చేశారు. ఈ నేపథ్య�
CP Stephen Ravindra | సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు వెళ్లే వారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ఇండ్లలో చోరీలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిం�
New Year | న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లు ట్రాఫిక్ ఆంక్షలను విధించాయి. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్ల�
Cyberabad | సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. Drunk and driveలో పట్టుబడినవారిలో అత్యధికంగా
సీపీ సజ్జనార్| కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. లాక్డౌన్ మనందరి మంచికోసమేనని చెప్పారు.