డ్రగ్స్ విక్రయిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.92లక్షల విలువైన 13 గ్రాముల కొకైన్, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున
గురుగ్రామ్: సాధారణంగా పోలీసులు ఇంట్లో అడుగుపెట్టారంటేనే ఆ కుటుంబం గుండెల్లో దడ పుడుతుంది. ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని గజగజ వణికిపోతారు. కానీ హర్యానాలోని గురుగ్రామ్లో ఓ కుటుంబం మాత్రం అందు�
నటి, బీజేపీ నేత సొనాలి ఫోగట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి గుండెపోటుతో మరణించిందని తొలుత వెల్లడించగా ఆపై పోస్ట్మార్టం నివేదిక అనంతరం హత్య కేసుగా నిర్ధారించి ఆమె ఇద్దర
హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. మీర్ చౌక్, గోషామహల్, చార్మినార్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాలిబండ నుంచి చాంద్రాయణగుట్ట వ�
లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డులో తన ప్రియురాలి కోసం ప్రియుడు చాతరాజు ప్రవీణ్.. తన తల్లి బానవ్వతో కలిసి శుక్రవారం బైఠాయించాడు. పట్టణానికి చెందిన యువతి, తనను ఐదేళ్లు�
పోలీసులు మోసగాళ్ల భరతం పడుతున్నారు. చీటర్స్ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. తాజాగా బీమా కుంభకోణంపై దృష్టిసారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీల
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం తదుపరి విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్వీర్కు సమన్లు జారీ చేశారు.
టెహ్రాన్: ఇరాన్లో ఇటీవల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 10 మందిని కత్తితో పొడిచి ఫార్మ్ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విషయంలో ఈ దాడి జరిగినట్లు ఇరాన్ పోలీస
లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగ