Drink Driving | న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో భద్రత కల్పించేందుకు 18వేల బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహ
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్�
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో ఫుల్గా మందు తాగి వాహనంపై దూసుకెళ్తామనుకు
హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.4లక్షలు విలువ చేసే కిలో హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. చాదర్ఘాట్ పోలీస్స్టేషన�
విద్యుత్ ఉచ్చులు పెట్టి చేపలు పడితే చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఇటీవల విద్యుత్తో చేపలవేట సాగించి ఒకరి మృతికి కారణమైన వ్యక్తులను సోమవారం అరెస్టుచేసి రిమ�
పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి 20 మందిని అరెస్ట్ చేసిన ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం రావిరాల గ్రామం సమీపంలో కొంత మంది పేకాట ఆడుతున్నారన్న స�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ బహుళ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 21 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుభాష్ నగర్లో జరిగినట్లు