ఘరాన మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రూ .200 కోట్ల స్కామ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహికి ఢిల్లీ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారని ఆమె టీం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొ�
మహిళల భద్రత.. పోలీసుల బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు షీటీమ్లపై అవగాహన కల్పించారు. సందర�
శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దాడులు చేయండి అంటూ వాట్సాప్ వేదికగా తమ కుట్రబుద్ధిని చాటుకున్నాడో బీజేపీ ప్రజాప్రతినిధి. తెలంగాణలో పోలీసులపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూరాబాద్ బ
గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�
హైదరాబాద్ : జార్ఖండ్లోని దమ్కాలో ఓ 12 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలికను హత్య చేసిన అత్యంత క్రూరమైన క్రిమినల్ షారూఖ�
నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టాస్క్ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పీడీఎస్ బియ్యాన్ని అ