Maharashtra | డ్రైవర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ఆటోలో నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప�
దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన లంగర్హౌస్ క్రైం పోలీసులు.. దొంగల ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ టవర్ల ఆధారంగా దొంగలు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం రేతిబౌలిలో ఉన్న నేరగాళ్లు.. పార�
బోధన్ పట్టణంలో ఓ చిన్నారి అపహరణ.. విక్రయం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరా�
గుజరాత్ మాడల్ అంటూ ప్రచార ఆర్భాటాలతో దేశ ప్రజలను తప్పుదారి పట్టించిన బీజేపీ పెద్దలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా గుజరాత్ ఓటమి భయం పట్టుకొ�
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం యూసుఫ్గూడ ఫస్
Phone Hacked | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైపోయింది. నెట్ డేటా ఛార్జీలు తక్కువ ధరలు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదే సందర్భంలో బ్యాంకులకు వెళ్�
Noida | అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డుపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన నోయిడాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలి�
Viral Video | తనకు రావాల్సిన బకాయి జీతాన్ని ఇవ్వాలని కోరినందుకు ఓ మాజీ ఉద్యోగిని షాపు యజమాని రాడ్తో కొట్టాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అ�
నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ
karnataka | కర్ణాటకలోని మైసూరులో ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. కనకా నగర్లోకి ప్రవేశించిన చిరుత నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. జనాలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో
సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�
Ghaziabad | దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం. అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ఇంట్లో ఏకంగా 20 లక్షల విలువ గల బం�