మానవ తప్పిదాలతో 91 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ సందీప్ శాండిల్య అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్, సంగారె
లక్నో : అతనో కామాంధుడు.. ఒకరిద్దర్నీ కాదు.. ఏకంగా వందల మంది మహిళలను, అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. అది కూడా 36 జిల్లాలకు చెందిన మహిళలను, యువతులను లైంగికంగా వేధించాడు. ఆ కామాంధుడి ఆగడాల�
దేశ రాజధానిలోని స్కూల్ తరగతి గదిలోకి చొరబడి ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనుమానితుడి ఊహా చిత్రాలను ఢిల్లీ పోలీసులు గురువారం విడుదల చేశారు.
పెండ్లి అయి పిల్లలు పుట్టాక స్త్రీకి భర్త, పిల్లలే సర్వస్వం. పిల్లల ఎదుగుదలలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ క్రమంలో ఎన్నో కలలను చంపుకొంటారు. గొప్పగా ఎదిగే అవకాశాలను సైతం వదులుకొంటారు. కానీ, వివాహమై ఇద్
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైన�
క్రమ శిక్షణతో చదివి పట్టుదలతో కృషి చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచించారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ లో.. అరోరా ఇంజనీరి�
హరియాణకు చెందిన చిన్న పట్టణం ఫతేబాద్లో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. గత నాలుగు నెలలుగా ఫతేబాద్ పోలీసులు 2 కిలోలకు పైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
జహీరాబాద్ : రంజాన్ పండుగ రోజు పేద ముస్లిం ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జహీరాబాద్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఐడీఎస్ఎన్టీ కాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటికలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువ
గుంటూరు : బాపట్ల జిల్లా తెనాలిలో ఓ కామాంధుడికి యువతి గట్టిగా బుద్ధి చెప్పింది. తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసింది. ఆ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అత�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఢిల్లీలోని జామా మసీదులో ప్రత్య�
ఉత్తరప్రదేశ్లోని మన్రాజ్పూర్ గ్రామానికి చెందిన నిషా వయస్సు 21 ఏండ్లు. అమె తండ్రి కన్హయ్యను అరెస్టు చేయాలంటూ ఆదివారం సాయంత్రం పోలీసులు వాళ్లింటికి వచ్చారు. కన్హయ్య ఇంట్లో లేడు. అతని కొడుకును తీసుకెళ్
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 45 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తూ.. జరిమానాల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల 15వ తేదీతో ముగిసింది. నగర�
applications | స్టేట్ సివిల్ పోస్టులుగా భావించే గ్రూప్-1, పోలీసు, యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటినుంచి ప్రారంభమవుతుంది. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు,