లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డులో తన ప్రియురాలి కోసం ప్రియుడు చాతరాజు ప్రవీణ్.. తన తల్లి బానవ్వతో కలిసి శుక్రవారం బైఠాయించాడు. పట్టణానికి చెందిన యువతి, తనను ఐదేళ్లు�
పోలీసులు మోసగాళ్ల భరతం పడుతున్నారు. చీటర్స్ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. తాజాగా బీమా కుంభకోణంపై దృష్టిసారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీల
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం తదుపరి విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్వీర్కు సమన్లు జారీ చేశారు.
టెహ్రాన్: ఇరాన్లో ఇటీవల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 10 మందిని కత్తితో పొడిచి ఫార్మ్ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విషయంలో ఈ దాడి జరిగినట్లు ఇరాన్ పోలీస
లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగ
పెదమడూరు వాగులో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు వరదలో చిక్కుకుని తాటిచెట్టు రక్షణలో బిక్కుబిక్కు మంటూ ఉన్న సంఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర�
తాండూరు, ఆగస్టు 3 : ఘరానా చోరీని పది రోజుల్లో పోలీసులు ఛేదించడమే కాకుండా సొత్తును రికవరీ చేశారు. ఇంటి పక్కవారే నిందితులుగా తేల్చారు పోలీసులు. బుధవారం డీఎస్పీ శేఖర్గౌడ్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట�
అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎ.బాబు(40) తన కొడు