విలువైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దుచోరీలు నివారణకు సహకరించాలంటున్న పోలీసులుహయత్నగర్, జనవరి 9 : దొంగతనాల నివారణకు ప్రజలు సహకరించాలని హయత్నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్ కోరారు. ఆదివారం హయ�
దారితప్పి వచ్చి పాలేరులో ప్రత్యక్షం కాలుకి ట్యాగ్తో చైనా కపోతమంటూ పుకార్లు కూసుమంచి, జనవరి 6: ఖమ్మం జిల్లా పాలేరుకు వచ్చిన పావురం చైనాది కాదని.. కర్నూలు నుంచి వచ్చిన పందెం కపోతం అని తేలడం తో అంతా ఊపిరి పీల
వికారాబాద్ : పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపైన ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ పోలీస్ స్టేషన
Police spat Tobacco: అది పోలీస్స్టేషన్. కానీ, ఆ పోలీస్స్టేషన్లోని టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ కంటే అధ్వాన్నంగా తయారయ్యాయి. బాత్రూమ్ లోపల, బాత్రూమ్ బయట వాష్బేసిన్ చుట్టూ ఎక్కడ చూసినా
Sangareddy | మండల పరిధిలోని బుదేరా పోలీస్ స్టేషన్లో సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
Kurnool | తన స్నేహితుడు పెన్సిల్ దొంగిలించాడంటూ ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తాను హోంవర్క్ చేసుకుంటుంటే మరో బాలుడు తన పెన్సిల్ ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని పె
దోమ : దోమ పోలీసు స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ నారాయణ పలు రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించడానికి కిందిస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం
డ్యూటీ మారినా ఇబ్బంది లేకుండా చర్యలు హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు సాయం కోసం మనం డయల్ 100కు కాల్ చేయడం పరిపాటి. అలా మనం చేసిన ఫోన్.. కాల్సెంటర్ ద్వారా సంబంధిత
కామేపల్లి: ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. కామేపల్లి మండల పరిధిలోని బర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ పాండు, ధారావత్ రమ్యశ్రీ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు పెండ్లి చేసుకునేందుక
బొంరాస్ పేట : ఓ యువకుడిని ఎస్సై కొట్టాడని బాధితుని కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని నాందార్పూర్ గ్రామానికి చెందిన కోట్ల మల్లేశ్కు, రాఘవేందర్, అతని స్నేహితులకు మధ్య ఈ నెల 15�
జీడిమెట్ల: ఓ విద్యార్థి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనికి చెంది
మెహిదీపట్నం:దొంగతనం కేసులో విచారణ కోసం పోలీస్స్టేషన్కు తీసుకువచ్చిన ఓ అనుమానితుడు భయంతో స్టేషన్ రెండో భవనం పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆద�