సుల్తాన్బజార్ : ఇద్దరు సామాన్యులను చితకబాదిన ఘటనలో నిలదీసినందుకు తనను చంపే స్తానని సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నాడని భాధితుడు బొజ్జ భానుచంద
మహబూబాబాద్ : ఓ టీచర్కు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ముచ్చెమటలు పట్టించాడు. ఎందుకంటే.. తనను టీచర్ నిరంతరం కొడుతున్నాడని ఆ విద్యార్థి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. టీచర్ను భయపెట్ట
Mulugu | ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్పై పనిచేస్తున్న కూలీని దుండగులు
గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటర్మిడియట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్కు గురైన కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రెజిమెంటల్బజార్కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియట్ చదువుతు�
Hyderabad | నగరంలోని టప్పాచబుత్ర పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో 15 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దొంగలు అపహరించారు. ఆ ఇంటి యజమాని
వికారాబాద్, జనవరి 26 : పోలీస్ వ్యవస్థకు ఏఆర్ ఉద్యోగులు వెన్నెముఖలాంటి వారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఏఆర్ సిబ్బంది, అధికారులతో �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘ�
మణికొండ : నార్సింగి పోలీస్ స్టేషన్లో కరోనా మరోసారి విజృంభించింది. మొదటి వేవ్లోనూ ఇదే తరహాలో సిబ్బందికి కరోనా సోకడంతో ఇబ్బందులను ఎదుర్కొన్న పోలీసులు మరోసారి థర్డ్వేవ్లో కరోనా భారిన పడటం గమనార్హం. నా�
భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కరోనా కలకలం రేపిండి. భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముక్కోటి విధులకు భద్రాచలం వెళ్లిన ఐదు�
Yadagirigutta | దేశంలో కరోనా విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతోపాటు ఎవరినీ మహమ్మారి వదలడంలేదు. ఫ్రెంట్లైన్ వారియర్స్ అయిన పోలీసులు
విలువైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దుచోరీలు నివారణకు సహకరించాలంటున్న పోలీసులుహయత్నగర్, జనవరి 9 : దొంగతనాల నివారణకు ప్రజలు సహకరించాలని హయత్నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్ కోరారు. ఆదివారం హయ�
దారితప్పి వచ్చి పాలేరులో ప్రత్యక్షం కాలుకి ట్యాగ్తో చైనా కపోతమంటూ పుకార్లు కూసుమంచి, జనవరి 6: ఖమ్మం జిల్లా పాలేరుకు వచ్చిన పావురం చైనాది కాదని.. కర్నూలు నుంచి వచ్చిన పందెం కపోతం అని తేలడం తో అంతా ఊపిరి పీల