మూసాపేట, ఆగస్టు : తలసేమియా బాధితుల కోసం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఆగస్టు 10న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ నర్సింగ్రావు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలీస్స్టేషన్ ఆవరణ�
ఏఎస్సై| కరోనా విధుల్లో ఉన్న ఓ ఏఎస్సై గుండెపోటుతో మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న సీతారామరాజు నైట్ కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్నారు.
పట్నా : ఒకే కులానికి చెందిన యువతీ యువకులు ఒక్కటయ్యేందుకు సిద్ధమైనా ఇరు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు. పెద్దల విముఖతతో విసిగిన జంట పోలీసులను ఆశ్రయించగా లాక్ డౌన్ సమయంలో వారి వివాహానిక
హల్దీ వేడుక| ఆమె ఓ కానిస్టేబుల్. వివాహం నిశ్చయం అయ్యింది. ఈనెల 30న పెళ్లి వేడుక. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం హల్దీ వేడుక జరగాలి. అయితే కరోనా విధుల్లో భాగంగా ఇంటికి వెళ్లలేక�
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పోలీస్ ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో కొన్ని పాత ప్రతిపాదనలు ఉండగా తాజాగా శివారు పోలీస్స్టేషన్లలో నెలకొన్న ఒత్తిడిని తగ్గించి వాటి స్థానంలో కొత్త పోలీ�
నిజామాబాద్ : ఇందల్వాయి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో శుక్రవారం ఓ నాగుపాము కలకలం సృష్టించింది. ఠాణా ఆవరణలోకి వచ్చిన పామును సిబ్బంది గమనించి ఎస్సైకి, తిర్మన్పల్లి గ్రామానికి చెందిన స్నేక్ ఫ్రెండ్