లక్నో: విద్యుత్ లైన్మాన్కు పోలీసులు చలాన్ విధించారు. దీనిపై ఆగ్రహించిన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విద్యుత్ లైన్�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది. లైంగికదాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది
ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ కొత్త చెరువు సమీపంలోని క్వార్టర్స్లో
గౌహతి: ఒక వ్యక్తి కస్టడీ మరణంపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సల్నాబరి ప్రాంత్రానికి �
అమెరికాకు చెందిన ఓ మహిళ మద్యం మత్తులో తూలుతూ కారును నడిపింది. ఆ కారు ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లపైకి దూసుకెళ్లింది. అయితే జీపీఎస్( Global Positioning System ) ఆధారంగా తాను డ్రైవ్ చేశానని సదరు మహిళ పోలీసులకు చె�
శంషాబాద్ రూరల్ : ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిని తవ్వి అమ్ముకుంటు సోమ్ముచేసుకుంటున్న సంఘటన మండలంలోని పెద్దషాపూర్తండా పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 220లో జరుగుతోంది. ఆదే గ్రామానికి చెందిన కొందరు ఎర్�
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఈ ప్రాంతంలో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎంతో మేలు జరగనుంది. సాధార�
ఖాళీ స్థలాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. రాత్రివేళల్లో కొందరు జేసీబీలతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యా
సుల్తాన్బజార్ : ఇద్దరు సామాన్యులను చితకబాదిన ఘటనలో నిలదీసినందుకు తనను చంపే స్తానని సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నాడని భాధితుడు బొజ్జ భానుచంద
మహబూబాబాద్ : ఓ టీచర్కు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ముచ్చెమటలు పట్టించాడు. ఎందుకంటే.. తనను టీచర్ నిరంతరం కొడుతున్నాడని ఆ విద్యార్థి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. టీచర్ను భయపెట్ట
Mulugu | ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్పై పనిచేస్తున్న కూలీని దుండగులు
గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటర్మిడియట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్కు గురైన కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రెజిమెంటల్బజార్కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియట్ చదువుతు�