బండ్లగూడ : సరదాగా ఈత కోసం వచ్చిన నలుగురులో ఒక బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీ�
రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం కారును బస్సు ఢీకొనడంతో ఘటన మేడిపల్లి, డిసెంబర్ 5: పెండ్లి వస్ర్తాలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న వారి కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వీరిలో �
కాచిగూడ : రోడ్డు దాటుతుండగా మహిళను ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ ప్రాంతానికి చెం
ఇతర కులస్థుడిని ప్రేమించిందని.. కూతురిని పొట్టనబెట్టుకున్న తల్లి సహకరించిన అమ్మమ్మ పర్వతగిరి, డిసెంబర్ 3: ఇతర కులస్థుడిని ప్రేమించిందని ఓ తల్లి కన్న కూతురిని పొట్టబెట్టుకున్నది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర�
బండ్లగూడ : భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో భర్త భార్యపై బ్లేడుతో డాడి చేసిన సంఘటన అత్తాపూర్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సుల
సైదాబాద్ : భార్యపై అనుమానంతో నిద్ర పొతున్న ఆమెపై గొడ్డలితో దాడిచేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం ప్ర�
బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడడంతో పాటు ఇదేంటని నిలదీసినందుకు అతడి సోదరుడిని కూడా చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం
తూర్పుగోదావరి : గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరం
వెంగళరావునగర్ : దీపావళి పండగ నాడు అందరి ఇండ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి..పెళ్ళి చేసుకుని వేరే ప్రాంతంలో స్థిర పడ్డ కుమారుడు, కోడలు కూడా ఇంటికి వస్తారని గంపెడాశతో ఆ తల్లి ఎదురు చూసింది. కన్న కొడుకు ఉద్యో
AAP Seeks Police Case Against Actor Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాలని ఆప్కు నాయకురాలు పోలీసులకు ముంబై ఫిర్యాదు చేసింది. ‘భారతదేశానికి 2014లో
అనంతపురం : జల్సాలకు అలవాటుపడి వాహనాల దొంగలుగా మారి చివరకు పోలీసులకు చిక్కిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల వైనం అనంతపురంలో చోటు చేసుకుంది. గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లు పట్టణ
వెంగళరావునగర్ : రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీనియర్ స్టాఫ్ నర్సు ఉద్యోగమంటూ అగంతకులు ఓ మహిళను మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపి�
సికింద్రాబాద్ : రాత్రి అంతా స్నేహితులతో సరదాగా గడిపిన ఓ యువకుడు తన ఇంటిలోని ఓ గదిలో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జ�
ఖానాపూర్రూరల్ : భారతదేశం టెక్నాలజీ రంగంలో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటున్న తరుణంలో ఇంకా మూఢచారాల పేరిట పలు చోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాల నెపంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఖానాపూ�