సైదాబాద్ : భార్యపై అనుమానంతో నిద్ర పొతున్న ఆమెపై గొడ్డలితో దాడిచేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం ప్ర�
బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడడంతో పాటు ఇదేంటని నిలదీసినందుకు అతడి సోదరుడిని కూడా చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం
తూర్పుగోదావరి : గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరం
వెంగళరావునగర్ : దీపావళి పండగ నాడు అందరి ఇండ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి..పెళ్ళి చేసుకుని వేరే ప్రాంతంలో స్థిర పడ్డ కుమారుడు, కోడలు కూడా ఇంటికి వస్తారని గంపెడాశతో ఆ తల్లి ఎదురు చూసింది. కన్న కొడుకు ఉద్యో
AAP Seeks Police Case Against Actor Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాలని ఆప్కు నాయకురాలు పోలీసులకు ముంబై ఫిర్యాదు చేసింది. ‘భారతదేశానికి 2014లో
అనంతపురం : జల్సాలకు అలవాటుపడి వాహనాల దొంగలుగా మారి చివరకు పోలీసులకు చిక్కిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల వైనం అనంతపురంలో చోటు చేసుకుంది. గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లు పట్టణ
వెంగళరావునగర్ : రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీనియర్ స్టాఫ్ నర్సు ఉద్యోగమంటూ అగంతకులు ఓ మహిళను మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపి�
సికింద్రాబాద్ : రాత్రి అంతా స్నేహితులతో సరదాగా గడిపిన ఓ యువకుడు తన ఇంటిలోని ఓ గదిలో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జ�
ఖానాపూర్రూరల్ : భారతదేశం టెక్నాలజీ రంగంలో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటున్న తరుణంలో ఇంకా మూఢచారాల పేరిట పలు చోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాల నెపంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఖానాపూ�
బంజారాహిల్స్ : ప్రమాదవశాత్తూ భవనం మీదనుంచి కిందపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హకీంపేటలోని సనా హోటల్ సమీపంలో ఫ�
ఎదులాపురం : రోజుకో సైబర్ నేరం కొత్తతరహలో పుట్టుకొస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారినంటూ బంగారం కొనుగోలు చేసి గూగుల్ పేతో డబ్బులు చెల్లించినట్లు మెసేజ్ పంపి బంగారం వ్యాపారిని మో�
సదాశివపేట: మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. మద్దికుంట గ్రామానికి చెందిన ఎండీ.రషీద్�
మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ..
హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆరు తుల