మంచాల : కస్తూర్బా గిరిజన బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. ఆదివారం మంచాల ఎస్సై రామన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ కాలం గ�
చోరీ కేసులో ఫేషీయల్ రికగ్నిషన్తో పాత నేరస్తుడి గుర్తింపు నిందితుడితో పాటు అనుచరుడు అరెస్టు సిటీబ్యూరో, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): జైలు నుంచి విడుదలైన ఐదు రోజులకే మళ్లీ చోరీలకు తెగబడ్డాడు. ఓ ఫ్లాట్లో
బంజారాహిల్స్/మాదాపూర్, డిసెంబర్ 13: ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన ‘పుష్ప’ చిత్ర యూనిట్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైత్రీ మూవీ మే
సికింద్రాబాద్: భూవివాదంలో ఇద్దరు వ్యక్తులు తమ బంధువుపై కత్తితో దాడిచేసేలా చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ యెటావా మండలం డాక్రా గ్రామానికి చెందిన కుల్దీ�
అడ్డగుట్ట : ఇద్దరు మైనర్ బాలుర మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎల్లప్ప కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం (16), షేక
బండ్లగూడ : సరదాగా ఈత కోసం వచ్చిన నలుగురులో ఒక బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీ�
రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం కారును బస్సు ఢీకొనడంతో ఘటన మేడిపల్లి, డిసెంబర్ 5: పెండ్లి వస్ర్తాలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న వారి కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వీరిలో �
కాచిగూడ : రోడ్డు దాటుతుండగా మహిళను ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ ప్రాంతానికి చెం
ఇతర కులస్థుడిని ప్రేమించిందని.. కూతురిని పొట్టనబెట్టుకున్న తల్లి సహకరించిన అమ్మమ్మ పర్వతగిరి, డిసెంబర్ 3: ఇతర కులస్థుడిని ప్రేమించిందని ఓ తల్లి కన్న కూతురిని పొట్టబెట్టుకున్నది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర�
బండ్లగూడ : భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో భర్త భార్యపై బ్లేడుతో డాడి చేసిన సంఘటన అత్తాపూర్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సుల
సైదాబాద్ : భార్యపై అనుమానంతో నిద్ర పొతున్న ఆమెపై గొడ్డలితో దాడిచేసిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణికాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం ప్ర�
బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడడంతో పాటు ఇదేంటని నిలదీసినందుకు అతడి సోదరుడిని కూడా చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం
తూర్పుగోదావరి : గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరం