బంజారాహిల్స్ : ప్రమాదవశాత్తూ భవనం మీదనుంచి కిందపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హకీంపేటలోని సనా హోటల్ సమీపంలో ఫ�
ఎదులాపురం : రోజుకో సైబర్ నేరం కొత్తతరహలో పుట్టుకొస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారినంటూ బంగారం కొనుగోలు చేసి గూగుల్ పేతో డబ్బులు చెల్లించినట్లు మెసేజ్ పంపి బంగారం వ్యాపారిని మో�
సదాశివపేట: మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. మద్దికుంట గ్రామానికి చెందిన ఎండీ.రషీద్�
మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ..
హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆరు తుల
ఖానాపూర్ రూరల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామం సేవ్యనాయక్ తండా పరిధిలో సోమవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాల య్యాయి. సీఐ �
ట్రాలీ డ్రైవర్, అంగన్వాడీ ఉద్యోగులపై కేసు నమోదు సీసీసీ నస్పూర్ : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిలకు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లను కొందరు అంగన్వాడీ టీచర్లు, సఫ్లై చేసే ఆటో డ్రైవర్లత
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని స్థానికులు రెడ్హ్యండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన సురుజ్ కుమార్, కరీంనగర
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్ కాలనీలో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ తూర్పు కార్తిక అలియాస్ శిరీష (31) అనే వివాహిత ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్తింటి
కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పో
బంజారాహిల్స్ : తనకు డబ్బులు ఇవ్వకపోతే రోజూ కొడుతుంటానంటూ పదమూడేళ్ల బాలుడు తన స్నేహితుడిని బెదిరించి రూ.1లక్ష తీసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివర�
బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారులపై చర్యలు తీసు కోవాలంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు
భైంసా : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఒకరు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన భైంసాలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం.. భైంసా మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అన్నసరం గంగాధర్ (45) భైంసా �
బంజారాహిల్స్ : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ దారిన పోతున్న వారిని బెదిరించడంతో పాటు మాట వినకపోతే బ్లేడ్తో గొంతు కోస్తానంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్
బొంరాస్ పేట : మండలంలోని దేవులానాయక్తండా సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన మూడు ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తాసిల్దార్ షాహెదాబేగం తెలిపారు. తండాకు సమీపం లో అక్రమంగ�