కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పో
బంజారాహిల్స్ : తనకు డబ్బులు ఇవ్వకపోతే రోజూ కొడుతుంటానంటూ పదమూడేళ్ల బాలుడు తన స్నేహితుడిని బెదిరించి రూ.1లక్ష తీసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివర�
బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారులపై చర్యలు తీసు కోవాలంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు
భైంసా : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఒకరు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన భైంసాలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం.. భైంసా మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అన్నసరం గంగాధర్ (45) భైంసా �
బంజారాహిల్స్ : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ దారిన పోతున్న వారిని బెదిరించడంతో పాటు మాట వినకపోతే బ్లేడ్తో గొంతు కోస్తానంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్
బొంరాస్ పేట : మండలంలోని దేవులానాయక్తండా సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన మూడు ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తాసిల్దార్ షాహెదాబేగం తెలిపారు. తండాకు సమీపం లో అక్రమంగ�
చార్మినార్ : యువతను మత్తుకు బానిసగా మారుస్తూ సమాజంలో యువత నిర్వీర్యమయ్యే విధంగా వ్యవహరిస్తున్న గంజాయి విక్రేతపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ను ప్రయోగించారు. ఇన్స్పెక్టర్ రాఘవే�
బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా
మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలో ఇ�
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో జిల్లా పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం లక్ష్మి అనే ఎఎన్ఎం మెడలో �
Hayathnagar | హయత్నగర్లో గత వారం చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఎల్బీనగర్
ఖానాపూర్రూరల్ : యువతిని ప్రేమించాడని కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఉపేందర్రెడ�
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ తండా శివారులో ఉన్న మల్లారం గండిలో బుధవారం ప్యాసింజర్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడి�
దహెగాం: ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన తుమ్మిడ కళావతి(35) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి తెలిపారు. గేదెకు పచ్చిగడ్డి తేవడానికి ఇంటి సమీపంలోన�