ఎదులాపురం : బంగారు పూత పూసిన నకిలీ ఉంగరాలను కుదువపెట్టి నగదు రుణం పొందుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక వన్ టౌన్లో సీఐ. రామకృష్ణ ఏర్�
ఎడపల్లి(శక్కర్నగర్) : ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవర్దన్ హర్షిణీ(30) అనే వైద్యురాలు సొంత ఇంట్లొ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏండ్ల మానసిక దివ్యాంగుడిపై లైంగికదాడి జరిగినట్లు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు రోజుల క్రి�
బజార్హత్నూర్ : బజార్హత్నూర్ మండలంలోని బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుతో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.బుర్
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కామారెడ్డి కొత్�
నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చిన పోలీసులు నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండున్నర సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న సంఘట�
శంషాబాద్ రూరల్ : బిజేవైఎం నాయకులు వ్యాపారిని బెదిరించి డబ్బులు లాక్కున్నసంఘటన శంషాబాద్ మండలంలో కలకలం సృష్టించింది. అందుకు కారణమైన బిజేవైఎం నాయకుడు భానుప్రసాద్, అతని అనుచరులను ఆరెస్టు చేసి రిమాండ
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో హెచ్పీ గ్యాస్ డీలర్ బచ్చు నాగరఘు మహావీర్(38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సయ్యద్ హైమద్ తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన
గీసుగొండ : పేకాట ఆడుతున్న ఐదుగురిపై టస్క్ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోశ్, శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ వరంగల్లోని ధర్మారం గ్రామ శివారులోని లారీ ఆసోసియేషన్ కార్యాలయం వెనుకల బుధవా�
హిమాయత్నగర్ : ఓ గప్చుప్ బండిలోని వస్తువులను దొంగిలించేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా .. అడ్డుకోబోయిన వృద్ధుడిపై దాడికి పాల్పడిన యువ కుడిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై చ