భీమారం : మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లి గ్రామంలో మంగళవారం ఓ యువతి అనుమానాస్పదంగా వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. �
ఖానాపురం : అనుమానాస్పదస్థితిలో ఫొటోగ్రాఫర్ మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురంకు చెందిన పులుగం రాజు(44) వృత్తిరీత్యా ఫొటో, వీడియోగ్రా
కాచిగూడ : సెక్యూరిటీగార్డు తన విధులు ముగించుకుని ఇంటికి వెలుతుండగా డీసీఎం వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకా�
బంజారాహిల్స్ : ఇంటిముందు పార్క్ చేసిన స్కూటర్ చోరీ అయిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 5లోని దేవరకొండబస్తీలో నివాసం ఉంటున్�
కాచిగూడ : ఆవులను తీసుకెళ్లడానికి పట్టాలు దాటుతుండగా ప్రమాదావశాత్తు డెమో రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్.సత్యనారా
బోధన్ రూరల్ : వినాయక నిమజ్జనం కోసం వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నాగన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బోధన్ రూరల్ పోలీసులు తెలిపిన వివర�
హయత్నగర్ : షెట్టర్ తొలగించి అపోలో ఫార్మసీలో దోపిడీకి పాల్పడిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫార్మసీ ఇన్చార్జీలు నగేష్, వెంకటేష్ లు తెలిపిన వివరాల ప్రకార�
నేరడిగొండ : మండలంలోని వాంకిడి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో బచన్సింగ్(65),రితిక(3) అనే తాత, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిర్మల్
వెంగళరావునగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై దవాఖానాలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందే వారి సమాచారంతో పాటు మృతి చెందిన వారి సమాచ
అబిడ్స్ : సైదాబాద్ సింగరేణి కాలనీ సంఘటన మరవక ముందే నగరంలోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది సంవత్సరాల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మ�
బోథ్ : గొర్రెలు మేపడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయిన విషాదకర సంఘటన బోథ్ మండలంలోని రఘునాథ్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆడె రవీందర్-కవిత దంపతులకు ముగ్గురు కు�
బడంగ్పేట : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణ పురంలో నివాసం ఉండే బండి సాయిరా�
చాంద్రాయణగుట్ట : నగరంలో తరుచూ ఎక్కడో ఓ చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారి పై లైంగికదాడి చేసి హత్య చేసిన కామాంధుడి కథ నడుస్తుండగానే పాతబస్తీ చాంద్రాయణ