యాచారం : గొల్ల, కుర్మ కులస్తులను కించపర్చేలా మాట్లాడిన సినీ నటుడు మోహన్బాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా నాయకుడు అమీర్పేట మల్లేష్ మంగళవారం యాచారం పోలీస్ స్టే
Gujarat | అమ్మనాన్న చూసిన అబ్బాయి నచ్చలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన గుజరాత్లోని భావ్నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. భావ్నగర్లోని ప్రభుత్�
Hyderabad | ప్రియుడితో కలిసి కూతురు తల్లిని హత్య చేసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్స
ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఉన్న యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆంధ్రాబ్యాంకు) గోడకు గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కన్నెం వేశారు. ఆర్మూర్ పోలీసులు, బ్యాంకు మేనేజర్ కార�
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ని ఎస్సై అనిల్ రెడ్డికి ప్రమాదం తప్పింది. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా మండల కేంద్రంలో శనివారం జరిగిన
యాచారం : దుర్గామాత ఊరేగింపులో కానిస్టేబుల్ సెల్ఫోన్ లాక్కొని దురుసుగా వ్యవహరించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాటిపర్తి గ్రామంలో శనివారం రాత్�
ఎదులాపురం : బంగారు పూత పూసిన నకిలీ ఉంగరాలను కుదువపెట్టి నగదు రుణం పొందుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక వన్ టౌన్లో సీఐ. రామకృష్ణ ఏర్�
ఎడపల్లి(శక్కర్నగర్) : ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవర్దన్ హర్షిణీ(30) అనే వైద్యురాలు సొంత ఇంట్లొ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా
జైపూర్ : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 18 ఏండ్ల మానసిక దివ్యాంగుడిపై లైంగికదాడి జరిగినట్లు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రెండు రోజుల క్రి�
బజార్హత్నూర్ : బజార్హత్నూర్ మండలంలోని బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుతో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.బుర్
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చగా అతడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాత్రి కామారెడ్డి కొత్�