బోధన్ రూరల్ : వినాయక నిమజ్జనం కోసం వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నాగన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బోధన్ రూరల్ పోలీసులు తెలిపిన వివర�
హయత్నగర్ : షెట్టర్ తొలగించి అపోలో ఫార్మసీలో దోపిడీకి పాల్పడిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫార్మసీ ఇన్చార్జీలు నగేష్, వెంకటేష్ లు తెలిపిన వివరాల ప్రకార�
నేరడిగొండ : మండలంలోని వాంకిడి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో బచన్సింగ్(65),రితిక(3) అనే తాత, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిర్మల్
వెంగళరావునగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై దవాఖానాలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందే వారి సమాచారంతో పాటు మృతి చెందిన వారి సమాచ
అబిడ్స్ : సైదాబాద్ సింగరేణి కాలనీ సంఘటన మరవక ముందే నగరంలోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది సంవత్సరాల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మ�
బోథ్ : గొర్రెలు మేపడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయిన విషాదకర సంఘటన బోథ్ మండలంలోని రఘునాథ్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆడె రవీందర్-కవిత దంపతులకు ముగ్గురు కు�
బడంగ్పేట : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణ పురంలో నివాసం ఉండే బండి సాయిరా�
చాంద్రాయణగుట్ట : నగరంలో తరుచూ ఎక్కడో ఓ చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారి పై లైంగికదాడి చేసి హత్య చేసిన కామాంధుడి కథ నడుస్తుండగానే పాతబస్తీ చాంద్రాయణ
బంజారాహిల్స్ : రోజుకు గంట పనిచేస్తే రూ.5వేల దాకా సంపాదించుకోవచ్చంటూ చెప్పిన మాయమాటలకు ఓ వ్యక్తి మోసపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకిలో
శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డులో �
మియాపూర్ : కూతురి కుటుంబ సమస్య గురించి మాట్లాడేందుకు వెళ్లిన మామపై అల్లుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన మియాపూర్ ఠాణా పరిధిలోని ఆదిత్యనగర్లో చోటు చేసుకున్నది. వివరాల ప్రకారం మ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రమాదం సమయంలో తేజ్ రైడ్ చేసిన బండి నెంబర్ TS07 GJ1258. చూడగానే ఆకట్టుకునే మోడల్ తో ఉన్న రేసింగ్ బైక్ దాదాపు 228 కేజీల బరువు ఉంటుంద
కొండాపూర్ : బ్రతకడానికి వెళ్తున్నా… నన్ను వెతకద్దూ… అంటూ ఓ యువతి డైరీలో రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. చందానగర్ సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్�
ఉస్మానియా యూనివర్సిటీ :నిషేధిత జర్దా, పాన్ మసాలాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ వర్గాల నుంచి సమాచా�