మైలార్దేవ్పల్లి :గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్�
మాదన్నపేట :పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడమేంటని ప్రశ్నించిన పాపానికి స్నేహితుడిపై కత్తి తో దాడి చేసి గాయపరచిన సంఘటన సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప
పహాడీషరీఫ్: మిత్రునితో ఉన్న పాత కక్షలను మనసులో పెట్టుకున్న అతన్ని హత్యచేయాలని కత్తితో దాడి చేసిన ఘటన బాలాపూర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లింగస్వామి వివరాల ప్రకారం బాలాపూర్ పోలీస్టేష
–మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపడంతో గుంతలో పడిన కారు-గాయాలతో బయటపడిన యువకులుమాదాపూర్ : మద్యం సేవించి కారును నిర్లక్ష్యంతో వేగంగా నడపడంతో కారు గుంతలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువ�
వికారాబాద్ : పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస�
శంషాబాద్ రూరల్: ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన అయిల్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటన బుధవారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండలంలోని పాలమా�
మణికొండ : రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాదచారుడు తీవ్రంగా గాయపడిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి… న�
మెహిదీపట్నం:యూ ట్యూబ్ ఛానల్లో క్రైం రిపోర్టర్గా ఉద్యోగాలు ఇప్పిస్తానని ,అందుకు కెమెరాలు తెచ్చుకోవాలని చెప్పి అమాయకుల వద్ద నుంచి కెమెరాలు దొంగిలిస్తున్న ఓ దొంగను పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెప్ట�
వ్యక్తి మృతి | పెంట్ హౌస్ను కూల్చే క్రమంలో అదుపుతప్పి పైనుంచి పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో ఇవాళ ఘటన జరిగింది.
మెహిదీపట్నం : నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ట్రావెల్ ఏజెంట్ను కత్తులతో దారుణంగా హత్య చేశారు ఆరుగురు యువకులు. వారిలో ప్రధాన నిందితుడు తప్ప అందరూ గంజా
gun fire | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ రౌడీషీటర్ తుపాకీతో హల్చల్ చేశాడు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆరిఫ్ అనే రౌడీషీటర్ కారుపై వస్తూ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
కొండాపూర్ : మతిస్థిమితం సరిగా లేని మహిళ ఇంటినుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగారంలో నివాసం ఉండే సరల వరప్రసాద్ తల్లి నిర్మల(45) �