మెహిదీపట్నం:యూ ట్యూబ్ ఛానల్లో క్రైం రిపోర్టర్గా ఉద్యోగాలు ఇప్పిస్తానని ,అందుకు కెమెరాలు తెచ్చుకోవాలని చెప్పి అమాయకుల వద్ద నుంచి కెమెరాలు దొంగిలిస్తున్న ఓ దొంగను పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెప్ట�
వ్యక్తి మృతి | పెంట్ హౌస్ను కూల్చే క్రమంలో అదుపుతప్పి పైనుంచి పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో ఇవాళ ఘటన జరిగింది.
మెహిదీపట్నం : నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ట్రావెల్ ఏజెంట్ను కత్తులతో దారుణంగా హత్య చేశారు ఆరుగురు యువకులు. వారిలో ప్రధాన నిందితుడు తప్ప అందరూ గంజా
gun fire | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ రౌడీషీటర్ తుపాకీతో హల్చల్ చేశాడు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆరిఫ్ అనే రౌడీషీటర్ కారుపై వస్తూ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
కొండాపూర్ : మతిస్థిమితం సరిగా లేని మహిళ ఇంటినుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగారంలో నివాసం ఉండే సరల వరప్రసాద్ తల్లి నిర్మల(45) �
న్యూఢిల్లీ : ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేండ్ల బాలిక తల్లితండ్రులతో తాను ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. �
ఓ వృద్ధురాలిని సమాధి చేసిన రోజే.. ఆమె మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు తవ్వి బయటకు తీశారు. ఈ ఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో వెలుగు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన
ముంబై: వినూత్నంగా పెండ్లి వేదికకు చేరుకోవాలని భావించిన ఆ వధువు చిక్కుల్లో పడింది. మాస్క్ లేకుండా కారు బోనెట్పై కూర్చొని ప్రయాణించిన ఆమెతోపాటు బంధువులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహ