న్యూఢిల్లీ : ఢిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేండ్ల బాలిక తల్లితండ్రులతో తాను ఉన్న ఫోటోను షేర్ చేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. �
ఓ వృద్ధురాలిని సమాధి చేసిన రోజే.. ఆమె మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు తవ్వి బయటకు తీశారు. ఈ ఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో వెలుగు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన
ముంబై: వినూత్నంగా పెండ్లి వేదికకు చేరుకోవాలని భావించిన ఆ వధువు చిక్కుల్లో పడింది. మాస్క్ లేకుండా కారు బోనెట్పై కూర్చొని ప్రయాణించిన ఆమెతోపాటు బంధువులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహ
వ్యక్తి దారుణ హత్య | గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాల్లోని డ్రైవర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందార�
తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
వ్యక్తిని సజీవదహనం చేసిన గ్రామస్తులు | వృద్ధురాలి వద్ద ఉన్న నగలను దోచుకొని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడో ప్రబుద్ధుడు. గుర్తించిన స్థానికులు అతడిని చావబాది పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు.