వ్యక్తి దారుణ హత్య | గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. అత్తామామలను వేధిస్తున్నాడని అత్తవారింటికి వచ్చిన వ్యక్తిని బంధువులు కొట్టి హతమార్చారు. తాడేపల్లి మండలం నులకపేటలో బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాల్లోని డ్రైవర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందార�
తండ్రిని హతమార్చిన కుమారుడు | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం మోటుపల్లిలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా పెంచిన మమకారాన్ని మరిచి కుమారుడు అతిదారుణంగా కొట్టి తండ్రిని హతమార్చాడు.
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
వ్యక్తిని సజీవదహనం చేసిన గ్రామస్తులు | వృద్ధురాలి వద్ద ఉన్న నగలను దోచుకొని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడో ప్రబుద్ధుడు. గుర్తించిన స్థానికులు అతడిని చావబాది పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు.
ఇద్దరికి తీవ్రగాయాలు | నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది.
న్యూఢిల్లీ : వివాదాస్పద ట్వీట్లు చేసిన షర్జీల్ ఉస్మానీపై ముంబై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయగా ఢిల్లీ పోలీసులు శనివారం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉస్మానీ అభ్యంతరకర ట్వీ�
వాగులో బోల్తాపడిన బస్సు | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు వెంట ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో 16 మంది ప్రయాణ
ఐటీ కమిషనర్పై లైంగికదాడి కేసు | మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలిపై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడు.
భార్య గొంతుకోసిన భర్త | ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్నవాడే ఉన్మాదిలా మారి భార్య గొంతుకోసి హతమార్చేందుకు యత్నించాడు.
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య | నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర్ ప్రభుత్వ దవాఖాన కేంద్రంగా జరుగుతున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్న�