భార్య గొంతుకోసిన భర్త | ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్నవాడే ఉన్మాదిలా మారి భార్య గొంతుకోసి హతమార్చేందుకు యత్నించాడు.
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య | నగరంలోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర్ ప్రభుత్వ దవాఖాన కేంద్రంగా జరుగుతున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్న�
నారా లోకేశ్పై కేసు | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై కేసు నమోదైంది.
నోటీసులు జారీ చేస్తాం | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా వన్టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫక
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు | సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముక్కుపచ్చలారని కుమారుడిని చంపిన తండ్రి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్ సుశీల్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో మంగళవారం రాత్రి రెజ్లర్ల మధ్య జరిగిన గ
భార్యను కొట్టి చంపిన భర్త | అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకొని కొట్టి చంపాడు ఓ భర్త. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వృద్ధ దంపతుల ఆత్మహత్య | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలి�
భార్య గొంతు కోసి పరారైన భర్త | ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్ జిల్లాలో దారణం చోటు చేసుకుంది. భార్యతో వివాదం కారణంగా భర్త ఆమె గొంతు కోసి పరారయ్యాడు. గుంటూర్ జిల్లా పొన్నూర్లో ఈ విషాద ఘటన జరిగింద�
రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు | రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ప్రజలను భయపెడితే చర్యలు తప్పవు సోషల్మీడియాపై సైబర్క్రైమ్ పోలీసుల నిఘా కరోనా నేపథ్యంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా పుకార్లు సృష్టిస్తున్నవారిపై.. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై.. నగర