పెద్దేముల్ : ఎక్సైజ్ ఎస్ఐతోపాటు ఇతర ఎక్సైజ్ పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన నేపధ్యంలో మండల పరిధిలోని పాషాపూర్ గ్రామ సర్పంచ్ భరత్కుమార్పై కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్ఐ నాగర
మద్యం సేవిస్తున్న నలుగురు స్నేహితుల మధ్య వివాదం చెలరేగడంతో అందులో ఓ యువకుడు తన స్నేహితునిపై బీర్ బాటిల్తో దాడి చేశాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.
అమరావతి : కృష్ణా జిల్లాలో విషాదం చోటు చోటుకుంది. చేసిన అప్పులు తీర్చలేక ఓ చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. జిల్లాలోని పెడనలో పద్మనాభం(52), లీలావతి(45), క
అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం మద్యం సేవించి తల్లి కంచుమోజు రమణ(55)ను కుమారుడు రాంబాబు దాడి చేసిన చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ
అమరావతి : ఏపీలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతుంది. విశాఖ పోలీసులకు అందిన సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు లవర్ కోసం డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న యువ
అమరావతి : కర్నూలు జిల్లా కౌతాలం మండలం కామవరంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలోఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప, ఈరన్న అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేడకోడవళ్లతో నరికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామం
అమరావతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలోని పాత రథ చక్రానికి దుండగులు నిప్పుపెట్టి దహనం చేశారు. ఆలయ ఆవరణలో రాత్రి జరిగిన సంఘటనపై వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కొత్త రథాన్ని త�