అమరావతి : కృష్ణా జిల్లాలో విషాదం చోటు చోటుకుంది. చేసిన అప్పులు తీర్చలేక ఓ చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. జిల్లాలోని పెడనలో పద్మనాభం(52), లీలావతి(45), క
అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం మద్యం సేవించి తల్లి కంచుమోజు రమణ(55)ను కుమారుడు రాంబాబు దాడి చేసిన చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ
అమరావతి : ఏపీలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతుంది. విశాఖ పోలీసులకు అందిన సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు లవర్ కోసం డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న యువ
అమరావతి : కర్నూలు జిల్లా కౌతాలం మండలం కామవరంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలోఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప, ఈరన్న అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేడకోడవళ్లతో నరికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామం
అమరావతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలోని పాత రథ చక్రానికి దుండగులు నిప్పుపెట్టి దహనం చేశారు. ఆలయ ఆవరణలో రాత్రి జరిగిన సంఘటనపై వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కొత్త రథాన్ని త�
అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది . భార్య వసుంధర, భర్త రవీచందర్లో మధ్య తలెత్తిన ఘర్షణలో భర్తను హత్య చేసింది భార్య. భర్త తలను నరికి నేరుగా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో లొంగ�
బంజారాహిల్స్ : ప్రమాదవశాత్తూ వేడినీళ్లు మీదపడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరా�
మెహిదీపట్నం : ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ ఎ. ఉమ తెలిపిన వివరాల ప్రకారం….
ఉస్మానియా యూనివర్సిటీ : పాతకక్షలతో గురువారం జరిగిన హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోడ్రైవర్గా పనిచేసే రాజేశ్ అలియాస్ రాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆగ�
మెహిదీపట్నం : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మ
సైదాబాద్ : సింగరేణికాలనీలో వివాదస్పద ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేసిన 14మందిపై సైదాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం…ప్రకారం సింగరేణికా�
బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవా లంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఓ వ�
వెంగళరావునగర్ : ప్రియురాలి పై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. నడి రోడ్డు పై కత్తితో ప్రియురాలి పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రియురాలి గొంతు, మెడ పై కత్తితో పొడిచాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో పట్టపగలు ఈ దారుణ
శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఆటోను ఢీకొట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్
మన్సూరాబాద్ : మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారును నడుపుతూ డివైడర్ను డీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగంతో కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్