మెహిదీపట్నం : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మ
సైదాబాద్ : సింగరేణికాలనీలో వివాదస్పద ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నాలు చేసిన 14మందిపై సైదాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి కథనం…ప్రకారం సింగరేణికా�
బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవా లంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఓ వ�
వెంగళరావునగర్ : ప్రియురాలి పై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. నడి రోడ్డు పై కత్తితో ప్రియురాలి పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రియురాలి గొంతు, మెడ పై కత్తితో పొడిచాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో పట్టపగలు ఈ దారుణ
శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఆటోను ఢీకొట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్
మన్సూరాబాద్ : మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారును నడుపుతూ డివైడర్ను డీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగంతో కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్
Rajasthan | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ కామంతో రగిలిపోయాడు. అభంశుభం తెలియని ఓ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన టీచర్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటన
వికారాబాద్ : వికారాబాద్ ఎస్సై 1 గా విధులు నిర్వహిస్తున్న శ్రీను నాయక్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండాకు చ
శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యం, వేగంగా కారునడిపి సైక్లిస్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గచ్చి
హయత్నగర్ : ట్రాక్టర్ను వెనుక నుండి రెడిమిక్స్ లారీ ఢీకొన్న ఘటనలో ఓ కార్మికుడు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి�
వెంగళరావునగర్ : నవమాసాలు మోసి..కని పెంచి పెద్ద చేసింది. వివాహం చేసి కూతుర్ని అత్తవారింటికి పంపింది. ముగ్గురు బిడ్డలకు తల్లయ్యాక..ఆమె భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా భర్తకు దూరమైన.. కూతురి కష్టాలను చూసి చలి�
బంజారాహిల్స్ : అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ను నడిపిస్తున్న నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని వైట్ ర్యాబిట్ ప�
బేగంపేట్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మీద క్యూ న్యూస్ యూ ట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనుచిత వాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చిం�