అడవులను ధ్వంసం చేయకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే బృ�
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చందూర్ మండల కేంద్రంలోని ఉన్నత పా
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో శన�
కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పడిన పొతంగల్ మండల కేంద్రంలో శనివారం ‘సుపరిపాలన దినోత్సవం’ నిర్వహిం�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని, దీంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తరలివస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
మున్సిపాలిటీగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో బాన్సువాడ రాష్ట్ర స్థాయిలో గుర్తింపుపొందడం, అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్ల�
అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజవరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు.
‘అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే.. ఇంట్లో దర్జాగా కూర్చుంటే ఎట్లా? పని చేయడం చేతకాకపోతే రాజీనామా చేయండి’ అంటూ వ్యవసాయశాఖ అధికారులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశార
రోడ్లు, భవనాల శాఖలో జూన్ 2 నుం చి మొత్తం 328 నూతన కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం నూ తన సచివాలయంలో ఇందుకు సంబంధించి న ఫైల్పై తొలి సంతకం చేశారు.