అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేసీఆర్ ప్రభుత్వంతోపాటు తన కుటుంబంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపికతో భరి�
ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోన�
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయ పరిసరాల్లో శనివారం హనుమాన్ దీక్షా స్వాముల 14వ సామూహిక మహా మండల పూజా కార్యక్రమం నిర్వహి�
మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే జూన్, �
కొత్త సంవత్సరాది అంటే సరికొత్త కాలానికి ఆరంభం. పండుగల్లో మొదటిది ఉగాది. చాంద్రమాసంలో ప్రతి ఏటా చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఉగాది పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది
ప్రతి విద్యార్థి ఒక ఉన్న త లక్ష్యాన్ని ఎంచుకొని, గమ్యాన్ని చేరేవరకూ ప్రయత్నించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఉన్నత రంగాల్లో రాణించాలంటే చదువే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.
Banswada | బాన్సువాడ పట్టణం అభివృద్ధికి చిరునామాగా మారింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో సుందరంగా ముస్తాబైంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన నాటి నుంచి వేగంగా అభివృద్ధి చెం
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆల్ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామ్
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, ఫలితంగా గతంలో వలస వెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు వాపస్ వచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బా
సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం అనుసరణీయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, గొప్ప శక్తి అని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో గురువారం సేవాలాల్ మహ�
బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవా రం ఆయన వర్ని, రుద్రూర్, చందూరు, మోస్రా మండలాల్లో కొనసాగుతున్న అభి�
పట్టణంలోని కోట దుర్గాదేవి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను శనివారం వరకు నిర్వహించనున్నారు. పట్టణానికి చెందిన ఉడుగుల సంజీవ్ గుప్తా కుటుంబీకులు దుర్గాదేవి విగ్రహ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామా లు అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న గ్రామ పంచాయత