ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు కింద రెండు పంటలకు ఢోకా లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్�
ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని, ఒకవేళ ప్రారంభించని పక్షంలో పనులను రద్దుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గా�
ప్రజల కష్టాలు తీర్చడంతోపాటు మెరుగైన వసతులను కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
బాన్సువాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు స్థానిక కల్కి చెరువు సమీపంలో నిర్మిస్తున్న మల్లీజనరేషన్ పార్కును త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పార
సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణ�
దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేసిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని కొల్లూర్ రోడ్డులో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్హాలులో శ
సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి (88) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంగళవారం ఉదయం తుది శ్వాసవిడిచారు. రామచంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురై మ
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద వానకాలం పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. పంట సాగుకోసం ఈనెల 21న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్�
జిల్లాలో 21 రోజులపాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రారంభమైన వేడుకలను విజయవంతం చేయడానికి కలెక్టర్ జితేశ్ వీ పా�
సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు ఇబ్బందులు పడొద్ద్దనే నిజాంసాగర్ నుంచి నీటి విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించ