మారుమూల ప్రాంతమైన తమ గ్రామానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే తామంతా ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్థులు ప్రకటించారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో కన్నుల పండువగా సాగింది. హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. పలు సంఘాల వారు, కుల సంఘాల ప్రతినిధులు పోచారం వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా బుధవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రా�
రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగా మరెక్కడా పింఛన్లు ఇవ్వడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్హాల్లో 513 మంది దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ప్రొస
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామస్థులు బాసటగా నిలిచారు.
అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా తెలంగాణ మారిందని, మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఎత్తొండ గ్రామంలో రూ.5 కోట్ల ని�
బాన్సువాడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. తనను మరోసారి ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట�
బీఆర్ఎస్ జోరుకు తట్టుకోలేని విపక్షాలకు ఏంచేయాలో అర్థం కావడం లేదు. బీజేపీ ఏదో చేద్దామనుకొని ప్రజల ముందు బొక్కబోర్లా పడింది. ప్రభుత్వంపై, స్పీకర్ పోచారంపై విష ప్రచారం చేయబోయి నవ్వుల పాలయ్యింది. డబుల్
బీసీ బంధుతో ఆర్థికంగా బలోపేతం కావాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికే ఈ పథకమని తెలిపారు. బలహీన వర్గాలకు వందశాతం సబ్సిడీపై అందజేస్తున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కే
కుల వృత్తులను ప్రోత్సహించాలనే, కులవృత్తిని నమ్ముకొని జీవించే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో లక్ష సాయం పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు.
యావత్ దేశం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన బాన్సువాడకు రాగా ఆర్టీసీ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు.
బాన్సువాడ మినీ ట్యాంక్బండ్ సమీపంలో నిర్మాణం దైనందిన జీవితంలో బాన్సువాడ పట్టణవాసులు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా రాష్ట్ర ప్రభుత్వం మల్టీజనరేషన్ పార్కును న�
కాంగ్రెస్, బీజేపీల నీచ రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు పార్టీలు ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా వ్యవహరిస్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు.