బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో రోజురోజుకూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రానికి చెందిన పద్మశాలీ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి, బాన్సువాడ న�
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజు మద్దతు పెరుగుతున్నది. సబ్బండ వర్గాలు అభివృద్ధికి పట్టం కడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున్నాయి.
తాము చెప్పిందే చేస్తామని, చేసిందే చెప్తామని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికీ ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట అవినీతికి పాల్పడిన నాయకులు స్వరాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి కృ
అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమైందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని, వాటి
శంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్యం అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ, బీర్కూర్లో పలు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన 60 మున్నూరు కాపు కుటుంబాల వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు తెలుపుతూ ఆదివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు వారి చల్లని దీవెనలు అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కురుమ కులస్థులు మద్దతు ప్రకటించారు.