అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికా�
ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన నలుగురు శాసనసభ్యులు పదవీ ప్రమాణం చేశారు.
బాన్సువాడ నియోజక వ ర్గం అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉం టుంది, నియోజక వర్గంలో గిరిజనులు, మైనార్టీలు, కమ్మ సామాజిక వర్గం, బీసీలు, ఆర్యవైశ్యులు
అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవడం.. ప్రజలు, కార్యకర్తల విజయమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పీకర్లుగా పనిచేసినవాందరూ ఓడిపోతారనేది కేవలం ఆపోహ మాత్రమే అని పేర్కొన్నారు. �
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చరిత్ర తిరగరాశారు. స్పీకర్గా పని చేసిన వారెవ్వరు తదుపరి ఎన్నికల్లో గెలవబోరనే సెంటిమెంట్ను బద్దలుకొట్టారు. శాసన సభాపతిగా ఉంటూ పోచారం శ్రీనివాసరెడ్డి తాజా ఎన్నికల ఫ�
ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో గతంలో బీఆర్ఎస్కు పట్టం కట్టిన ఓటర్లు.. ఈసారి మూడు పార్టీలనూ ఆదరించారు. రెండు నియోజకవర
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని, 70 నుంచి 75 సీట్లు సాధించనున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని, ఆయన నాయకత్వంలో మూడోసారి అధికారం
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏనుగు రవీందర్రెడ్డి చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, అలాంటి నాయకుడిని ఆదరిస్తే మోసపోయి గోస పడుతం అని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి అ
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి నుంచి వచ్చిన ఏనుగు రవీందర్రెడ్డి బట్టేబాజ్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో సోమవ�
నిరుపేదల భూములు కాజేసిన చరిత్ర కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిదని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి, రూప�
పలువురు నాయకులు డబ్బు కోసమే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. వర్ని మండలం జాకోర, కూనిపూర్, వ�
నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. కులసంఘాలు, వివిధ వర్గాల ప్రజలు స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర�
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నాయకులను ఆదరించాలని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలో సోమవారం ప్రచారం చేపట్టారు. అ�
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మ్యానిఫెస్టోలోని అంశాలతో కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ముందుకు సాగుతున్�