రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని, ఇతర ప్రాంతాల వారిని పోటీకి నిలబెడుతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్
ఎన్నికలు వచ్చాయని, పూటకో పార్టీవాళ్లు వచ్చి మోచేతికి బెల్లం పెట్టి, లేని పోని మాటలు చెప్పి నమ్మబలుకుతారని.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను నమ్మితే రాష్ర్టాన్ని, దేశాన్ని అమ్మేస్తరని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించా రు.
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంట
కమ్మ కులస్తులు తన కుటుంబ సభ్యులేనని, వారి ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు తలెత్తినా అండగా ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్నారు. కమ్మవారితో తనకు విడదీయల
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ
సీఎం కేసీఆర్ సహకారంతో రూ. 500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలగం.. బలం అని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తానని రాష్ట్ర శానససనభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామ సమీ�
బీఆర్ఎస్ పార్టీ జోరుమీదున్నది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆదివారం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్లు సైతం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెంద�
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి మ్యానిఫెస్టోను ప్రకటించింది. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ తాజాగా సబ్బండవర్గాలకు మేలు చేసే విధంగా �
తెలంగాణ వచ్చాకే మనకు మంచి రోజులు వచ్చాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు.
స్వరాష్ట్రంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గ్రామాలకు పెద్దమొత్తంలో నిధులు వస్తున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్ర
బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్ద తు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో కారు గు ర్తుకు ఓటు వేస్తామని పలు సంఘాలు స్వ చ్ఛందంగా తీర్మానం చేశాయి.