తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామా లు అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న గ్రామ పంచాయత
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలోనే తండాలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. గురువారం ఆయన మండలంలోని సుద్దులం తం �
వర్ని మండలం జలాల్పూర్ గ్రామ శివారులోని బడాపహాడ్ వద్ద మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉర్సు గురువారం ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా..
బాలికా విద్యకు ప్రాధా న్యం ఇవ్వాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీ బాయి పూలే 192 జయంతి వేడుకలు శనివారం నిర్వహ
బీ ర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం, బాన్సువాడ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భోగి పండుగను పురస్కరించుకొని ధనుర్మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
ప్రతి మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో జనరల్ ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వీటి నిర్మాణంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారిందన్నారు. బ