పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని మౌలిక వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం, ఏఏ కోర్సుల్లో ఎంత మంది విద్యార్థులు చద�
తెలంగాణ గురుకుల విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం మై నార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పా�
రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం శాసనమండలి, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ ప్రగతి ప్రతిబింబ
రాచరికం నుంచి విముక్తి పొంది ప్రజాస్వామిక వ్యవస్థలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి
సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో ఎనిమిదేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రగతిని చూసి పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రుద్రూర్, జూలై 8 : అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్తు ఆలోచనతో పాలించే వాడే నిజమైన నాయకుడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజె�