Uttarpradesh Speaker | ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సతీశ్ మహాన్ ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయ
Kamareddy | కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతాశిశు దవాఖాన సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఒక్క నెలలో అత్యధికంగా 504 ప్రసవాలు జరిగిన దవాఖానగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 54 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. 2023- 24 విద్యాసంవత్సరానికిగాను ఉత్తమ టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్లో రూ.2.50కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బుధవారం ఆయన మ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయబోయే వారి జాబితాను కేసీఆర్ ప్రకటించడం అన్నది ప్రతిపక్షాలపై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అభ�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 103 స్థానాల్లో విజయం సాధిస్తుందని, చాలా చోట్ల ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం లో బీజేపీ, కాంగ్రెస్కు
పాతకొత్తల మేలుకయికతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను రూపొందించింది. పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో అతిపెద్ద వయస్కులతోపాటు పిన్న వయస్కులు, కొత్త ముఖాలు, వివిధ రంగాలకు చెందినవారికీ చోటు లభించిం�
అసెంబ్లీలో (Assembly) 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు.
ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెకాయలాంటి వారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పథకాలను సమర్థంగా అమలు చేయడం వల్లనే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఆరు వరకు జరుగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ పనితీరు అద్భుతంగా ఉందని ఢిల్లీలోనూ మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రా�