స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు.
Pocharam Srinivas Reddy | నిజామాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
సీఆర్తోనే దేశం సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నదని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నస్రుల్లాబాద్ మండలం �
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు దినోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పో
ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణం నుంచి కొయ్యగుట్ట తెలంగాణ అమరవీరుల స�
అసెంబ్లీ, శాసనసభ ప్రాంగణాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్క�
అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి ముందస్తు సాగు విధానం మేలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశ�
నందమూరి తారక రామారావు యుగపురుషుడని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజక�
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు రూ.12కోట్లతో నూతనంగా మంజూరైన డార్మిటరీ భవన నిర్మాణానిక�
బీఆర్ఎస్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృ ద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథక�
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. సీనియర్ కార్యకర్త అయిన దొంతి శంకర్ ఆరు నెలల క్రితం మృతి చెం�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. బాన్సువాడలో బుధవారం అధికారికంగా నిర్వ�
మహనీయుడి జన్మదినం రోజున కూడా రాజకీయాలు తగదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) సూచించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ (Telangana) ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర �