TS Assembly Session | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సభానాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీని శుక్రవారం ఖరారు చేశారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిందని కొన్ని న్యూస్ చానళ్లలో స్క్రోలింగ్ వస్తున్నదని, అది అంతా అబద్ధమని వారు పేర్క�
బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకూ సాగు నీరందిస్తామని, ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మోస్రా మండలంలోని గోవూర్, చింతకుంట గ్రామాల్లో పర్యటించారు. ప�
గిరిజన గూడేలకు పండగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం శుక్రవారం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇప్పుడు వారికి అటవీ అధికారుల భయం లేదు. పంటలు పాడుచేస్తారన్న భీతి లేదు. కేసుల గోల లేదు.
Pocharam Srinivas Reddy | అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణలో ప్రగతి సాధ్యమైందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున 'తెలంగాణ అమరవీరుల సంస్మర�
రైతులు వానకాలం పంటల సాగు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు కాళేశ్వరం పంపులను ప్రారంభించి రిజర్వాయర్లను నింపే ప్రక్రియను చేపట్టారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి రంగనాయకసాగర్కు నీటి తరలింపు ప్రక్రియ�
స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు.
Pocharam Srinivas Reddy | నిజామాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
సీఆర్తోనే దేశం సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నదని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నస్రుల్లాబాద్ మండలం �
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు దినోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పో
ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణం నుంచి కొయ్యగుట్ట తెలంగాణ అమరవీరుల స�
అసెంబ్లీ, శాసనసభ ప్రాంగణాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్క�
అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి ముందస్తు సాగు విధానం మేలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశ�
నందమూరి తారక రామారావు యుగపురుషుడని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజక�
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు రూ.12కోట్లతో నూతనంగా మంజూరైన డార్మిటరీ భవన నిర్మాణానిక�