ప్రజల ఆశీర్వాదంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని.. తన జీవితం ప్రజలకే అంకితమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
నియోజకవర్గ ప్రజల సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించానని.. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయ�
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారులో (Ambassador Car) బాన్సువాడలోని (Banswada) రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకున్�
Banswada | బాన్సువాడ నియోజకవర్గం 1952 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో గట్టి పట్టున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. 2011 ను
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మాస్ర్తాన్ని సంధించాలంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచోళ్లు ఎవరో, చెడ్డోళ్లు ఎవరో గుర్తించి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. కారు చీకట్లను, స�
CM KCR | ఈ చేతగాని దద్దమ్మలు, వెధవలు పని చేసే చేతగాక, ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు, దాడులకు దిగజారుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కత్తులు పట్టి మా అభ్యర్థుల మీద దాడి చేస్తున్�
CM KCR | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన లక్ష్మీపుత్రుడు కాబట్టే.. బాన్సువాడ.. బంగారు వాడలా తయారైందని సీఎం కేసీఆర్ పేర్కొ
ఎన్నికల ప్రచారంలో కారు టాప్గేర్లో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. చేసిన అభివృద్ధి, చేయబోయే ప్రగతిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ శ్రే�
బాన్సువాడ నియోజకవర్గం తొమ్మిదేండ్లలో అనూహ్య ప్రగతి సాధించింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంచారు. రూ.650 కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామి గ�
కమ్మ సామాజిక వర్గంతో తనకు విడదీయలేని అనుబంధం ఉన్నదని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కమ్మ కులస్థులు 30 ఏండ్లుగా తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. బ
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అభివృద్ధి, సంక్షేమ రంగాలు రెండు కండ్ల లాంటివని.. సమాజంలో 85 శాతం ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అవసరమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశ�