Pocharam | మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి మాజీ శాశనసభ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. రైతులు తమ కష్టాలు చెప్పుకుని కన్నీట�
Pocharam Srinivas Reddy | ప్రజలను మోసం చేస్తున్న కాం గ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు చెప్పాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్�
Pocharam Srinivas Reddy | ఎవరు వెళ్లిన బీఆర్ఎస్ నష్టం లేదని.. పార్టీలో ప్రస్తుతం గట్టి కార్యకర్తలు మాత్రమే మిగిలారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ క�
ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. దాన్ని జీర్ణించుకోలేని కొందరు రాజకీయాల కోసం అసత్యాలను, అభూత కల్పనలను ప్ర�
Pocharam Srinivas Reddy | అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు.
‘రాజకీయంగా కక్ష సాధించాలని మీకు ఉంటే మా మీద విచారణ చేపట్టండి. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోండి. అంతేకానీ రైతుల మీద చూపెట్టకండి. రైతులకు యాసంగి నీళ్లు ఇవ్వండి’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివ�
Pocharam Srinivas Reddy | దేశంలో, రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే.. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. అనేక ప్రాజెక్టుల కింద రెండో పంట పండు�
పేదప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప