పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని లంక పుత్రుడుగా మారరని అని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్లో పోచారం అన్నీ పదవులు అనుభవించి, పార్టీని వదిలి వెళ్తున్నారని విమర్శించారు. ఎ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆయన కొడుకు భాస్కర్రెడ్డి శుక్రవారం కాంగ్రెస్లో చేరారు.
పోచారం శ్రీనివాస్రెడ్డికి పదేండ్ల కాలంలో కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఎప్పుడు కూడా ‘తమరు’ అనే సంబోధించేవారని, ఆయన కొడుకులకు మంచి పదవులిచ్చి ప్రోత్సహించారని ఇంత చేసినా ఆయన పార్టీ మారడమంటే నయవంచనే
పోచారం శ్రీనివాస్రెడ్డి లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గర్హనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీ చేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామని గుర్తు�
అధికారం, పదవులు లేకుంటే బతకలేమా.. ఈ వయసులో పార్టీ మారడం భావ్యమా అని పోచారం శ్రీనివాసరెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోచారం శ్ర
Telangana | రాజకీయ విలువలు ఉంటే కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశార
BRS Leaders | హైదరాబాద్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్క సుమన్తో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తర
BRSV | మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్వీకి చెందిన విద్యార్థి నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్�
Pocharam Srinivas Reddy | తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనను కాంగ్రెస్లో చేరాల
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్�
దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10-12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల �
Pocharam Srinivas Reddy | తనను నమ్ముకొని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారని.. వారి బాధ చూడలేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు బిల్లులు రాకపోతే మే 13 తర్వాత బిల్లుల కోసం లబ్
Pocharam Srinivas Reddy | ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరు అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�